పవన్ కళ్యణ్,చంద్రబాబులపై రాళ్ల దాడికి పాల్పపడిన గుర్తు తెలియన వ్యక్తులు
అమరావతి: తెనాలిలో వారాహి విజయ భేరీ యాత్రలో పవన్ కళ్యాణ్ పై మీద గుర్తుతెలియని వ్యక్తి రాయి విసిరాడు..అదివారం నాడు వారాహి యాత్ర నిర్వహిస్తున్న సమయంలో అగంతకుడు విసిరిన రాయి పవన్ కల్యాణ్కు తగలకుండా దూరంగా పడింది..వెంటనే అప్రమత్తమైన జనసైనికులు రాయి విసిరిన వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు..
విశాఖలో గాజువాకలో ప్రజాగర్జన యాత్ర సభ నిర్వహిస్తున్న సమయంలో వాహనం వెనుక వైపు నుంచి టీడీపీ అధినేత చంద్రబాబుపై కొందరు వ్యక్తులు రాళ్లు విసిరారు..రాళ్లు విసిరి వారిని గుర్తించిన టీడీపీ కార్యకర్తలు వారిని పట్టుకునే లోపు వారు ప్రక్కన వున్న గొడ దూకి పరిపోయారు.. దింతో తీవ్ర స్పందించిన చంద్రబాబు ఇలాంటి దాడులకు తాను భయపడేది లేదన్నారు.