అమరావతి: ఉత్తరప్రదేశ్లో స్పెషల్ టాస్క్ పోలీసులకు, అనిల్ దుజానా అనే కరడుగట్టిన గ్యాంగ్స్టర్ మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో అనిల్ హతమయ్యాడు.. కాంట్రాక్ట్ కిల్లర్ అయిన అనిల్ దుజానాపై మొత్తం 18 హత్య కేసులున్నాయని ఉత్తరప్రదేశ్ ఎస్టీఎఫ్ అడిషనల్ డీజీపీ అమితాబ్ యష్ తెలిపారు..ఉత్తరప్రదేశ్ సీ.ఎం యోగి ఆదిత్యనాథ్ మాఫియాపై ఉక్కుపాదం మోపునున్నట్లు ఇటివల అసెంబ్లీలో స్పష్టం చేశారు..2017 నుంచి నేటి వరకు 23 వేల మందికి పైగా క్రిమినల్స్ ను అరెస్ట్ చేశారు..క్రిమినల్స్ ను అదుపులోకి తీసుకునే క్రమంలో 1424 మంది పోలీసులు గాయపడ్డారు..ఇప్పటివరకూ 184 మంది క్రిమినల్స్ను యూపీ పోలీసులు మట్టుబెట్టారు.. ఎదురుకాల్పుల ఘటనల్లో 13 మంది పోలీసులు మరణించారు..
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
అమరావతి: ఛత్తీస్గఢ్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్న సంఘటనలో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు.. నారాయణ్పూర్, కాంకేర్…
సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…
అమరావతి: కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ సమయంలో కొన్ని సెంకడ్ల పాటు నియంత్రణ…
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో ఉన్న వాటర్ ప్లాంట్లలో తాగునీటి శుద్ధి, వాటర్ ప్యాకెట్లు, వాటర్…
అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…
This website uses cookies.