అమరావతి: చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గురువారం సాయంత్రం జనసేనలో చేరారు.. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కండువా కప్పి…
హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో జనసేన,,టీడీపీ బీజెపీ పొత్తులపై ఇప్పటికి అనేక పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి..అయితే ఇప్పటి వరకు బీజెపీ అగ్రనాయకత్వం నుంచి పిలుపు రాకపొవడంతో,,వీరి పొత్తు పొడవదని…
అమరావతి: మద్యం కుంభకోణం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మార్చి 16న తమ ముందు హాజరుకావాలని గురువారం ఢిల్లీ కోర్టు…
అమరావతి: శ్రీదేవీ కుమార్తె,,బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పుట్టిన రోజు (మార్చి 6).సందర్భంగా జాన్వీ తన ప్రియుడితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు..వీరితోపాటు ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్,,శ్రీదేవికి…
అమరావతి: పశ్చిమబెంగాల్ లోని అధికార పార్టీ TMC నాయకుడు,,వందల కోట్ల రూపాయల బియ్యం స్కామ్ పై విచారణ జరిపేందుకు వచ్చిన ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులపై దాడి…
అమరావతి: భారతదేశంలో కోల్కతాలో నిర్మించిన తొలి అండర్ టన్నెల్ మెట్రోను ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ప్రారంభించారు..జెండా ఊపి మెట్రోను ప్రారంభించిన ప్రధాని మోడీ,,టన్నెల్ నిర్మాణం గురించి…
అమరావతి: భారతదేశ సహనాని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు మరోసారి పరీక్షించాడు..తొలి నుంచి భారత వ్యతిరేక వైఖరి కనబరుస్తున్న మహమ్మద్ ముయిజ్జు,,మన దేశంపై మరో సారి నోరుపారేసుకున్నారు..…
అమరావతి: ఈ వేసవిలో మార్చి నుంచే 40 డిగ్రీలతో సూర్యుడి ప్రతాపం తారాస్థాయిలో వుంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ఎం.డి కూర్మనాద్ తెలిపారు.. ఏప్రిల్,…
నోటీసులివ్వండి క్లారిటీ ఇస్తాం... నెల్లూరు: నారాయణ విద్యా సంస్థలపై పోలీసులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశాన్ని నారాయణ గ్రూప్ జనరల్ మేనేజర్ విజయభాస్కర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.…
శ్రీ వెంకటేశ్వర అయుర్వేద వైద్యశాల.. తిరుపతి: శ్రీ వెంకటేశ్వర అయుర్వేద వైద్యశాల సూపరింటెండెంట్ పోస్టులోకి అడ్డదారులో వచ్చేందుకు యు.జి ఫ్రోపసర్ గా విధులు నిర్వహిస్తున్న ఒక సామాజిక…
This website uses cookies.