అమరావతి: టెన్త్, ఇంటర్ పరీక్షలు మార్చిలోనే నిర్వహిస్తామని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు..మార్చి 18 నుంచి మార్చి 30 వరకు 12 రోజుల పాటు…
అమరావతి: 2024 జనవరిలో ఉత్తరప్రదేశ్ అయోధ్యలో ప్రారంభం కానున్న రామమందిర ప్రాగణంలో ఏర్పాటు చేసేందుకు రాముడి విగ్రహాలను పశ్చిమబెంగాల్ లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాకు చెందిన…
ప్రజాస్వామ్యంకు దేవాలయం అయిన పార్లమెంట్ లోకి ప్రవేశించి ఇలాంటి నిరసనలు తెలియచేయడం సమంజసమేనా ? భారతదేశంలో భావ ప్రకటన స్వేఛ్చ పరిధులు దాటుతుందా అనే విషయంపై దేశ…
అమరావతి: నూతన సంవత్సరం 2024లో సాధారణ సెలవులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. మొత్తం 27 సాధారణ సెలవులతో పాటు 25 ఐచ్చిక సెలవులను…
అమరావతి: లోక్ సభ సమావేశాలు జరుగుతున్న సమయంలో విజిటర్స్ గ్యాలరీ నుంచి ఇద్దరు అగంతకులు సభలోకి దూకి టియర్ గ్యాస్ ను వదిలారు..రాజ్యాంగాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు..…
హైదాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం మంగళవారం జంట నగరాల్లో లోని మూడు కమిషనరేట్ లకు కొత్త పోలీసు కమిషనర్లను నియమించింది..హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్ (సీపీ)గా కొత్తకోట.శ్రీనివాస్ రెడ్డి,,రాచకొండ…
అమరావతి: విశాఖపట్నంకు ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ రైతు పరిరక్షణ సమితి నేతలు దాఖలు చేసిన పిటిషన్స్ పై…
అమరావతి: బీజెపీ అధిష్టానం రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ పేరును ఖరారు చేసింది.. మంగళవారం జైపూర్ లో జరిగిన బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం అనంతరం భారతీయ…
తాత్కాలికంగా VRC కళాశాలలో ఏర్పాటు.. నెల్లూరు: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వెంకటాచలం మండలం కనుపూరు బిట్-2 గ్రామంలో ఏర్పాటు చేయనున్న ప్రాంతీయ విద్యా కేంద్రం భవన నిర్మాణానికి…
అమరావతి: మధ్యప్రదేశ్ సీఎంగా ఎవరు ఊహించని విధంగా మోహన్ యాదవ్ ను బీజెపీ అధిష్టానం ఎంపిక చేసింది..2013లో తొలిసారి ఎమ్మెల్యేగా మోహన్ యాదవ్ ఎన్నికయ్యారు..3 సార్లు ఎమ్మెల్యేగా…
This website uses cookies.