AMARAVATHI

అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

అమరావతి: వైఎస్ వివేక హత్య కేసులో అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది..అవినాశ్ రెడ్డి ముంద‌స్తు బెయిల్ పై తెలంగాణ హైకోర్టు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వుల‌ను సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం కొట్టివేసింది..దీంతో…

1 year ago

రాజకీయ దురుద్దేశ్యంతో కౌన్సిల్ సమావేశం జరగనివ్వలేదు-మేయర్

రచ్చ,రచ్చ్గగా మారిన కౌన్సిల్ సమావేశం.. నెల్లూరు: ప్రజల సమస్యలపై చర్చించి,సమస్యల పరిష్కరం దిశగా చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు చేపట్టాల్సిన కౌన్సిల్ సమావేశంలో, రాజకీయ దురుద్దేశ్యంతో కౌన్సిల్ సమావేశం…

1 year ago

సెయింట్ పీటర్,సెయింట్ జోసెఫ్ స్కూల్స్ మూసి వేయవద్దు,మా పిల్లల విద్యా కాల రాయవద్దు

నెల్లూరు: 900 మంది పేద విద్యార్థులకు ప్రత్నమాయ అడ్మిషన్ చూపకుండా స్కూళ్లు ఎలా మూస్తారు అంటూ జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ అధికారపార్టీ…

1 year ago

నెల్లూరు V.R College ముత్తుకూరు బస్టాండ్ వైపు కాలేజ్ స్థలంలో అక్రమ నిర్మాణం

నెల్లూరు: వంద సంవత్సరాల ఘన చరిత్ర వున్నవి.ఆర్.కాలేజ్, భూ కబ్జాదారుల చేతుల్లోకి పోతుందని,,దినిని కాపాడుకునేందుకు పూర్వ విద్యార్థి మిత్రులు స్పందిచాలని పూర్వ విద్యార్థులు మాదాల.వెంకటేశ్వర్లు,మలిరెడ్డి కోటారెడ్డి,పెరెంట్స్ అసోసియేషన్…

1 year ago

మానవత్వంను మరిచి పోతున్న శ్రీచైతన్య కాలేజీ-దివ్యాంగుడికి సైతం తప్పని వేధింపులు

సకాలంలో స్పందించిన పోలీసులు.. నెల్లూరు: కాసుల కోసం కార్పొరేట్ కాలేజీలు,మానవత్వంను మరిచిపోయి వ్యవహరిస్తున్నాయి అనేందుకు అటు విద్యార్దులు,ఇటు ఉద్యోగులకు ఎదురు అవుతున్న ప్రాణ హననా సంఘటనలే ఉదాహరణలు..వేల,లక్షల…

1 year ago

తెలంగాణలో అధికారంలోకి రాబోయేది బీజెపీనే-అమిత్ షా

బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ రద్దు.. హైదరాబాద్: బంగారు తెలంగాణ అంటూ తెలంగాణ ప్రజలను నమ్మించి,గత 9 సంవత్సరాలుగా BRS అవినీతి పాలన సాగిస్తోందని, రాబోయే…

1 year ago

ఖలిస్థాన్ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్ అరెస్ట్

అమరావతి: అమృత్‌పాల్ సింగ్,ఖలిస్థాన్ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ దే చీఫ్ ను పోలీసులు అదివారం అరెస్ట్ చేసినట్లు అధికారికంగా ప్రకటించారు..ఇతను మార్చి 18 నుంచి పోలీసుల కళ్లుగప్పి…

1 year ago

ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టిన PSLV,C-55 రాకెట్

అమరావతి: తిరుపతి జిల్లా, శ్రీహరికోట నుంచి PSLV,C-55 రాకెట్ 26 గంటల కౌంట్‌డౌన్‌ తరువాత సింగపూర్‌కు చెందిన 741 కిలోల బరువుగల టెలియోస్‌-2, 16 కిలోల లూమ్‌లైట్‌-4..టెలియోస్‌-2…

1 year ago

నేటి నుంచి ప్రారంభం కానున్న సందర్శనను చార్‌ధామ్‌ తీర్దయాత్ర

అమరావతి: హిందువులకు అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రాలైన ఉత్తరాఖండ్‌లోని గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌ లను జీవితంలో ఒక్కసారైన దర్శించుకోవాలని కోరుకుంటారు..నాలుగు పుణ్యక్షేత్రల పిలుస్తారు.. చార్‌ధామ్‌ యాత్రకు భారతీయులే…

1 year ago

టీటీడీకి విదేశీ కరెన్సీ విషయంలో మినహయింపు ఇచ్చిన ఆర్బీఐ

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానంకి ఆర్బీఐ చల్లటీ కబురు చెప్పింది..తిరుమల శ్రీవారికి విదేశీ భక్తులు సమర్పించే  కరెన్సీని బ్యాంక్ ల్లో డిపాజిట్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది..ఫారెన్ కరెన్సి…

1 year ago

This website uses cookies.