అమరావతి: రాష్ట్రంలో అసెంబ్లీలో 10 మంది అభ్యర్థులతో బీజెపీ బుధవారం జాబితా విడుదల చేసింది..సామాజిక సమీకరణాలు,, అభ్యర్థుల విజయ అవకాశాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేశారు..1..ఎచ్చర్ల -ఈశ్వరరావు,…
అమరావతి: జనసేనాని ఇప్పటి వరకు తుది జాబితలో ప్రకటించాని అభ్యర్దుల వివరాలను నేడు ప్రకటనలో తెలియచేశారు..అభ్యర్దుల వివరాలు ఇలా వున్నాయి.. పిఠాపురం - పవన్ కల్యాణ్,,2. నెల్లిమర్ల…
అమరావతి: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో YCP సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలీజా పార్టీకి గుడ్ బై చెప్పి ఆదివారం ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్…
సర్వేపల్లికి సోమిరెడ్డి ఖరారు.. అమరావతి: రాష్ట్ర ప్రయోజనాలే ఏకైక ఎజెండాగా ఎన్డీయేలో చేరడం జరిగిందని,,పార్లమెంటులో బలమైన గొంతుని వినిపిస్తూ, రాష్ట్రం కోసం పోరాడగల నాయకులనే టీడీపీ అభ్యర్థులుగా…
మూడవ జాబిత విడుదల... అమరావతి: లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల 3వ జాబితను గురువారం బీజెపీ విడుదల చేసింది..ఈ జాబితాలో కేవలం తమిళనాడుకు సంబంధించిన అభ్యర్థులను…
హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై సౌందరరాజన్ సోమవారం రాజీనామా చేశారు..తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు..అలాగే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి కూడా…
రాష్ట్రాన్ని జగన్ భ్రష్టుపట్టించారు... రాష్ట్రాన్ని రావణకాష్టం చేశారు... అమరావతి: రాష్ట్ర అభివృద్దిని పక్కన పెట్టి,,అవినీతి విషయంలో ఏపీ మంత్రులు పోటీ పడుతున్నారని,,అవినీతి ప్రభుత్వాన్ని ప్రజలు పెకిలించాలని ప్రధాని…
అమరావతి: జనసేనానిపవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేయనున్నారు.. గురువారం జనసేన సోషల్ మీడియా వింగ్ తో జనసేన ప్రధాన కార్యాలయంలో సమావేశమైన స్పందర్బంలో అయన…
అమరావతి: తెలుగుదేశం పార్టీ రెండవ విడత అభ్యర్థుల జాబితాను గురువారం ప్రకటించింది..మొత్తం 34 మంది అభ్యర్థుతో కూడి జాబితాను విడుదల చేసింది..దింతో తొలి విడత 94 మంది…
సోది కబుర్లు చెప్పిన జైరాం... అమరావతి: బీజెపీని దెబ్బతిసేందుకు,,విపక్షల కూటమి (I.N.D.I.A.) భాగస్వామిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ,,కాంగ్రెస్ ను సొదిలో కూడా తీసుకోకుండా,…
This website uses cookies.