POLITICS

జనసేన పార్టీకి మనుక్రాంత్ రెడ్డి రాజీనామా-వైసీపీలో చేరేందుకు రంగం సిద్దం

నెల్లూరు: జనసేనపార్టీలో తను ఇమడలేక పోతున్నాను అని,అందువల్ల జనసేనపార్టీకి రాజీనామ చేస్తున్నట్లు మనుక్రాంత్ రెడ్డి ప్రకటించారు.బుధవారం అయన స్వగృహాంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సందర్బంలో అయన…

2 weeks ago

వైసీపీ రాక్షస పాలను నుంచి రాష్ట్రంను కాపాడడమే లక్ష్యం-ఎన్డీయే నేతలు

అమరావతి: టీడీపీకి అనుభవం వుందని,,జనసేనా పోరాడే శక్తి వుందని,,బీజెపీకి దేశంను సమైక్యంగా అభివృద్ది దిశగా నడిపే శక్తి వుందని కూటమి నాయకులు చంద్రబాబు,పవన్,పురంధేశ్వరి అన్నారు.బుధవారం వైసీపీను ఓడించడమే…

2 weeks ago

వలంటీర్ల జీతం నెలకు రూ. 10 వేలకు పెంచుతాం- చంద్రబాబు

వృద్ధులకు 4000, దివ్యాంగులకు 6000 ఫించన్.. అమరావతి: ఉగాది పండగ వేళ రాష్ట్రంలోని వలంటీర్లకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గొప్ప బాహుమనం ప్రకటించారు..కూటమి…

3 weeks ago

అనకాపల్లి బెల్లం పేరు బదులు కోడిగుడ్డు పేరు విన్పిస్తుంది-పవన్

కోడిగుడ్డు మంత్రి.. అమరావతి: అనకాపల్లి బెల్లం పేరు అందరికి చితపరిచితమే అయితే ఇటివల కోడిగుడ్డు పేరు వినిపిస్తుందంటూ వైసీపీ నేత గురించి వ్యగ్యంగా వ్యాఖ్యనించారు..మనకి ఇంకోసారి కోడిగుడ్డు…

3 weeks ago

మేనిఫేస్టోలో కనీసం 10 శాతం చేసి చూపించా అని చెప్పుకోగలిగే ధైర్యం వుందా-జగన్

నెల్లూరు: చంద్రబాబు ఎన్నికలకు ముందు మాత్రమే మేనిఫెస్టో చూపిస్తాడు,,ఆ తర్వాత నాకైతే చూపించలేదు, కనీసం మీకైనా చూపించాడా, మేనిఫెస్టో కాపీ చూపించే దమ్ము, దైర్యం నీకు ఉందా?…

3 weeks ago

వైసీపీ రెబల్ ఎం.పీ రాఘరామకృష్ణంరాజును టీడీపీలో చేర్చుకున్న చంద్రబాబు

అమరావతి: వైసీపీ రెబల్ ఎం.పీ రాఘరామకృష్ణంరాజును తెలుగుదేశం పార్టీలో ఆహ్వనిస్తున్నట్లు టీడీపీ అధ్యక్షడు చంద్రబాబునాయుడు ప్రకటించారు.శుక్రవారం  పాలకొల్లులో నిర్వహించిన ప్రజాగళం సభలో రాఘురామను కండువా కల్పి పార్టీలో…

3 weeks ago

రెండు అసెంబ్లీ స్థానలకు అభ్యర్దులను ప్రకటించిన జనసేన

అమరావతి: జనగసేన అధ్యక్షడు పవన్ కల్యాణ్  మరో ఇద్దరు అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు..అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా…

3 weeks ago

సొంత ఇల్లు, భూమి,వాహనం కూడా లేవు- యదువీర్‌ కృష్ణదత్త చామరాజ వడియార్‌

అమరావతి: బీజెపీ అభ్యర్దిగా మైసూరు రాజకుటుంబానికి చెందిన యదువీర్‌ కృష్ణదత్త చామరాజ వడియార్‌ (32) కర్ణాటకలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి అయిన కాంగ్రెస్ అభ్యర్థి ఎం లక్ష్మణతో…

4 weeks ago

అసమర్థుడైన వ్యక్తి పాలనలో రాష్ట్రం అధోగతి పాలైయింది-చంద్రబాబు

శ్రీకాళహస్తి: గడిచిన 5 సంత్సరకాలంలో జగన్ రెడ్డి ప్రభుత్వం సాధించింది ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల్లో ఉబిలో నెట్టివేయడం జరిగిందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు…

4 weeks ago

పార్లమెంట్,అసెంబ్లీ స్థానాలకు అభ్యర్దుల ఎంపిక పూర్తి-టీడీపీ

అమరావతి: తెలుగుదేశం జాతీయ అధ్యక్షడు చంద్రబాబు నాయుడు టీడీపీ అభ్యర్థుల 4వ జాబితాను శుక్రవారం విడుదల చేశారు.. ఈ జాబితాలో పెండింగ్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులతోపాటు పలు…

4 weeks ago

This website uses cookies.