అమరావతి: విశాఖపట్నం విమానాశ్రయంలో అప్పటి ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కోడికత్తితో జరిగిన హత్యాయత్నం కేసులో విచారణకు హాజరుకావాలని సీ.ఎం జగన్మోహన్ రెడ్డికి ఎన్ఐఏ విజయవాడ కోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది..ఏప్రిల్ 10న విచారణకు సీఎం జగన్ హాజరుకావాలని అలాగే.సీఎంతో పాటు PA నాగేశ్వరరెడ్డి కూడా కావాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది..కోడికత్తి కేసుపై ఎయిర్పోర్ట్ అథారిటీ CISF అసిస్టెంట్ కమాండర్ దినేష్ను సాక్షిగా NIA కోర్టు విచారించింది..తదుపరి విచారణను న్యాయస్థానం ఏప్రిల్ 10కి వాయిదా వేసింది..
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
This website uses cookies.