అమరావతి: జూలై 26వ తేదిన ప్రారంభమైన 5G స్పెక్ట్రమ్ వేలం సోమవారంతో ముగిసింది..ఈ వేలంలో మొత్తం రూ.1,50,173 కోట్ల విలువైన బిడ్లు దాఖలు అయ్యాయి..మొత్తం 40 రౌండ్లుగా వేలం ప్రక్రియ నిర్వహించారు..వేలంలో అత్యధికంగా రిలయన్స్ జియో సంస్థ రూ.84,500 కోట్ల బిడ్లు దాఖలు చేయగా,,ఎయిర్టెల్ సంస్థ రూ.46,500 కోట్లు, వొడాఫోన్ ఐడియా సంస్థ రూ.18,500 కోట్లు, అదానీ ఎంటర్ప్రైజెస్ సంస్థ రూ.5,000 కోట్ల బిడ్లు దాఖలు చేశాయి..గత సంవత్సరం నిర్వహించిన 4G వేలం కంటే ఈసారి 5G స్పెక్ట్రమ్ వేలం బిడ్లు దాదాపు రెట్టింపు పలకడం గమనించ తగ్గ ఆంశం..అప్పట్లో 4 G వేలం ద్వారా రూ.77,815 కోట్ల ఆదాయం వస్తే,,ఈ సారి 1.5 లక్షల కోట్ల ఆదాయం ప్రభుత్వంకు సమకూరింది..వేలంలో జియో, ఎయిర్టెల్ సంస్థలు దేశవ్యాప్తంగా 5 G స్పెక్ట్రమ్ హక్కులు దక్కించుకోగా, అదానీ గ్రూప్ 26 మెగాహెర్జ్ స్పెక్ట్రమ్ హక్కులు దక్కించుకుంది..వొడాఫోన్ ఐడియా మాత్రం కొన్ని సర్కిళ్లకు మాత్రమే బిడ్లు దాఖలు చేసినట్లు సమాచారం..
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.