అమరావతి: శాప్ ప్రతిపాదించిన అంతర్జాతీయ క్రీడా గ్రామం నిర్మాణం కోసం జరుగుతున్న పనులను రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ వైస్ చైర్మన్ & ఎం.డి హర్షవర్ధన్ మంగళవారం పరివేక్షించారు..నెల్లూరు రూరల్ పరిధిలో వున్న 150 ఎకారల స్థలంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఖోలో ఇండియా పథకం క్రింద మంజూరైన రూ.8 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన మల్టీపర్పస్ ఇండోర్ క్రీడా స్టేడియం నిర్మాణ పనులను వేగవంతం చేసి,వీలైనంత తొందరలో ఇండోర్ స్టేడియంను వినియోగంలోకి తీసుకుని వచ్చేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.సంబంధిత నిర్మాణ సంస్థకు చెందిన చీప్ ఇంజినీరు(Central Public Works Dept.),,ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ APEWIDC నెల్లూరు,,జిల్లా క్రీడాప్రాధికార సంస్థ సిఇఓ పుల్లయ్య,, చీప్ కోచ్ యతిరాజ్,,విజయకుమార్ తదితరులతో సమావేశమై పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు.
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
అమరావతి: ఛత్తీస్గఢ్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్న సంఘటనలో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు.. నారాయణ్పూర్, కాంకేర్…
సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…
అమరావతి: కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ సమయంలో కొన్ని సెంకడ్ల పాటు నియంత్రణ…
This website uses cookies.