హైదరాబాద్: CRDA ఇన్నర్ రింగ్రోడ్డు అలైన్మెంట్ మార్పు కేసులో CID అధికారులు, మాజీ మంత్రి నారాయణకు CRPC 41A కింద నోటీసులు ఇచ్చారు..మార్చి 6వ తేదీ విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేశారు..నారాయణ, ఆయన భార్య రమాదేవితో పాటు, నారాయణ సంస్థల ఉద్యోగి ప్రమీలకు నోటీసులు అందాయి..రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిడెట్ MD అంజనీకుమార్,,కుమారైలు సింధూర, శరిణితో పాటు మరో నలుగురికి CRPC 160 కింద నోటీసులు ఇచ్చారు..అలాగే అల్లుళ్లు పునీత్,వరుణ్ కూడా నోటీసులు పంపించారు..నారాయణ కుమార్తెలు 7 లేదా 8వ తేదీ విచారణకు రావాలన్న నోటీసుల్లో స్పష్టం చేశారు..
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
This website uses cookies.