అమరావతి: జమ్ముకశ్మీర్ లో మంగళవారం ఉదయం పహల్గామ్ వద్ద సైనికులను తీసుకుని వెళ్తున్న బస్సు,,బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపుతప్పి నదిలో పడిపోయిన ప్రమాదంలో ఆరుగురు జవాన్లు మృతి చెందగా,మరో 30 మంది సైనికులకు గాయాలయ్యాయి..సమాచారం అందుకుని వెంటనే స్పందించిన అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని శ్రీనగర్ లోని ఆర్మీ ఆస్పత్రికి తరలించారు..చందన్వారి సమీపంలో బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో బస్సు నదిలోకి పడిపోయింది..ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 39 ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు (ITBP) కాగా మరో ఇద్దరు జమ్మూ కశ్మీర్ పోలీసులు ఉన్నారు..ఈ ప్రమాదంలో ఐటీబీపీ జవాన్లు ఆరుగురు మరణించారు.. అమర్నాథ్ యాత్ర ముగియడంతో,, అక్కడి నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది..
నెల్లూరు: త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర…
అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ చేతులు…
అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను…
అమరావతి: జార్ఖండ్ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (E.D) అధికారులు సోమవారం వరుస దాడులు చేశారు..ఈ…
అమరావతి: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ చెప్పారు. సోమవారం…
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
This website uses cookies.