హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జన ఏర్పాట్లు చేసేవరకు తమ నిరసన కొనసాగుతుందని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు తెలిపారు.మంగళవారం గణేష్ ఉత్సవ సమితి కార్యాలయంలో ఆయన నిరసన దీక్ష చేపట్టారు. అంతకుముందు ఉత్సవ సమితి చేపట్టిన బైక్ ర్యాలీని అడ్డుకుని భగవంతరావు సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్టేషన్ నుంచి విడుదలైన తర్వాత వారు ఉత్సవ సమితి కార్యాలయంలో నిరసన దీక్షకు దిగారు.ఈ నెల 9వ తేదీన హుస్సేన్ సాగర్ లో గణేష్ విగ్రహల నిమజ్జనం చేస్తామని భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి ఇప్పటికే ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని,,లేకపోతే పెద్దఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించింది.
వినాయక విగ్రహాలను ట్యాంక్ బండ్ పై నిమజ్జనం చేయడానికి వీల్లేదు- సీపీ సీవీ ఆనంద్
గణేష్ నిమజ్జనం సందర్భంగా హైకోర్టు గత నెలలో ఇచ్చిన ఆదేశాలనే పాటిస్తమని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ హైకోర్టుకు తెలిపారు.హైకోర్టు ఆదేశాలను ప్రకారం పిఓపి వినాయక విగ్రహాలను ట్యాంక్ బండ్ పై నిమజ్జనం చేయడానికి వీల్లేదన్నారు..కేవలం మట్టి వినాయకులను మాత్రమే ట్యాంక్ బండ్ కు అవతలి వైపు నిమజ్జనం చేయొచ్చని తెలిపారు. పీవీ ఘాట్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్ వైపు కూడా నిమజ్జనం చేయొచ్చని వివరించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ…
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…
This website uses cookies.