అమరావతి: దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి వేడుకల్లో కాల్చే టపాసులపై క్రేజీవాల్ ప్రభుత్వం నిషేధం విధించింది..టపాసులను కాల్చిన సందర్బంలో వచ్చే కాలుష్యంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నరంటూ గత సంవత్సరం విధించిన నిషేధాన్ని ఈ ఏడాది చివరి వరకు కొనసాగించాలని నిర్ణయించింది..ఢిల్లీలో వాయు, శబ్ద కాలుష్యాలను నివారించేందుకు అన్ని రకాల టపాసుల ఉత్పత్తి,,నిల్వలు,,రవాణ,, ఆమ్మకాలను,,వినియోగాలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు..ఆన్ లైన్ ద్వారా జరిపే విక్రయాలను కూడా నిషేధించినట్లు ఆయన పేర్కొన్నారు..నిషేధం ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని,,వచ్చే సంవత్సరం జనవరి 1వ తేదీ వరకు నిషేధం అమలులో ఉంటుందని పేర్కొన్నారు..నిషేధం ఉత్తర్వులు కఠినంగా అమలు చేస్తామని,,ఇందుకోసం త్వరలోనే కార్యాచరణ రూపొందిస్తామని గోపాల్ రాయ్ వెల్లడించారు..గత సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీ నుంచి 2022 జనవరి 1వ తేది వరకు టపాసుల విక్రయాలతోపాటు వినియోగాన్ని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది..నిషేధం ఉత్తర్వులు ఉల్లంఘించి యధావిధిగా టపాసులు కాల్చిన వారితో పాటు వారికి టపాసులు అమ్మిన వారిపై జరిమానాలు విధించింది.
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన…
అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
This website uses cookies.