నెల్లూరు: గత కొన్ని సంవత్సరాలుగా పౌరసరఫరాలశాఖ జరుగుతున్న కుంభకోణాలపై రాష్ట్రస్థాయి అధికారులు తీవ్రంగా పరిగణించడంతో,బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 11 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.ఈ స్కామ్ కు మూలకారణంగా భావిస్తున్న? D.M పద్మాను విధుల్లో నుంచి సస్పెండ్ చేసి,జ్యూడిషియల్ కస్టడిలో తీసుకుని విచారిస్తున్నారు.ఈ స్కామ్ లో D.M పద్మా వద్ద పని చేస్తున్న డేటాఎంట్రీ ఆపరేటర్ శివకుమార్, ఇంటిలో ఏసీబీ DSP మోహన్ రావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు.అలాగే మినీ బైపాస్ రోడ్డు, ఆన్నమయ్య సర్కిల్, శ్రీనగర్ కాలనీలో పద్మా నివాసం ఉంటూన్న ఇంటిలో సోదాలు నిర్వహించారు.కొన్ని ఆస్తులకు సంబంధించి పత్రాలు,బంగారం,కొంత నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దర్యాప్తును కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు అందాల్సి వుంది.
(పౌరసరఫరాలశాఖలో దాదాపు రూ.40 కోట్ల మేర కుంభకోణం జరిగిందని,ఈస్కామ్ పై ఉన్నతధికారుల ఆదేశాలతో సమగ్రమైన దర్యాప్తు కోసం సంబంధిత శాఖలను కోరడం జరిగిందని జాయింట్ కలెక్టర్ కూర్మనాధ్ ఈనెల 3వ తేదిన మీడియా సమావేశంలో వెల్లండించారు.)
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
This website uses cookies.