విరువూరు..
నెల్లూరు: అనుమానం పెనుభూతంగా మారితే పర్యావసనలు దారుణంగా వుంటాయి అనేందుకు ఎన్నో ఘటనలు ఉదహరణలు…ఈ నేపధ్యంలో నెల్లూరుజిల్లా,పొదలకూరు మండలం,విరువూరు గ్రామంలో చోటు చేసుకుంది..సి.ఐ తెలిపిన వివరాల ప్రకారం…విరువూరుకు చెందిన లక్ష్మితో,జలదంకీ మండలం,దాసరికండ్రిగవాసి కొట్టే.వెంకటేశ్వర్లుకు 20 సంవత్సరాల క్రిందట వివాహం జరిగింది.అప్పటి నుంచి విరువూరులోనే వుంటున్న వెంకటేశ్వర్లు,లక్ష్మిలకు మూగురు పిల్లలు..లక్ష్మి గ్రామంలోని మండల ప్రజాపరిక్ష త్ పాఠశాలలో పిల్లలకు భోజనం వడ్డించే అయాగా పనిచేస్తుంది.గత రెండు సంవత్సరాల నుంచి,వెంకటేశ్వర్లుకు,భార్య,వివాహేతర సంబంధం వుందన్న అనుమానం మొదలైంది.దింతో అమెను వేధించసాగాడు.రెండు నెలల క్రిందట భార్యను చంపేందుకు ప్రయత్నించగా అమె తప్పించుకుంది. భార్యపై ప్రవర్తనపై రోజు రోజుకు కసి పెంచుకున్న వెంకటేశ్వర్లు,శుక్రవారం అమె పాఠశాలకు పిలల్లకు అన్నం పెట్టేందుకు వెళ్లిన సమయం చూసుకుని,అమెను వెంబడించాడు.పాఠశాలలో వున్న అమెపై దాడి చేసి,తనతో తెచ్చుకున్న కత్తితో మెడపై బలంగా నరికి,అక్కడి నుంచి పరిపోయాడు.పాఠశాలలోని వారు తేరుకుని,లక్ష్మిని పొదలకూరు ఆసుపత్రికి తరలించే లోగా,మార్గం మధ్యలో అమె మరణించిందని పోలీసులు తెలిపారు.కేసు నమోదు చేసుకుని,దర్యాప్తు చేస్తున్నామన్నారు.
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
This website uses cookies.