NATIONAL

వచ్చే సంవత్సంర ఆగస్టు 15 నుంచి BSNL 5G సేవలను అందిస్తుంది-అశ్విని వైష్ణవ్

అమరావతి: దేశంలోకి 5G సేవలు కొన్ని నగరల్లో శుక్రవారం నుంచి ప్రారంభం అయ్యాయి. ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత సంచార నిగమ్ లిమిడెట్ (BSNL) తమ వినియోగదారులకు త్వరలోనే 5G సేవలు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న స్పష్టం అవుతొంది.ఈ విషయంను నిజం చేస్తు,,న్యూఢిల్లీలో జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ BSNL వచ్చే సంవత్సరం ఆగస్టు 15 నుంచి భారతదేశంలో 5G సేవలను అందించడం ప్రారంభిస్తుందని ప్రకటించారు. 2023 తొలి త్రైమాసంలో 4G సేవాలు ప్రారంభిస్తుందని, అటు తరువాత ఆగస్టు 15 నాటికి (BSNL 5G)ని ప్రారంభిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు BSNL నుంచి TCS (Tata Consultancy Services) రూ.16 వేల కోట్ల రూపాయల ఒప్పందను కుదుర్చుకునే అవకాశం ఉంది.ఇదే సమయంలో తేజాస్ నెట్‌వర్క్స్ BSNL కోసం ఎక్విప్‌మెంట్ తయారుచేసేందుకు చర్యలకు ఉపక్రమించింది. జనవరి 2023 నుంచి C-DOT,BSNL కలిసి (BSNL 5G) పైలట్ టెస్టును ప్రారంభించనున్నారు. ఎప్పుడన్నది మాత్రం కచ్చితంగా తెలియరాలేదు. అన్ని అనుకున్నట్టు జరిగితే 2023లోనే BSNL నుంచి 5G  నెట్‌వర్క్ అందుబాటులో వచ్చే అవకాశం ఉంది.అయితే, 5Gని BSNL విసృత్తంగా సేవాలు అందించేందుకు మరి కొంత సమయం పట్టవచ్చు.

Spread the love
venkat seelam

Recent Posts

భారత వాయుసేనకు చెందిన వాహనంపై ఉగ్రవాదుల దాడులు

అమరావతి: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…

18 hours ago

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్,రాబోయే రోజుల్లో ఈ చట్టం గొప్ప సంస్కరణ అవుతుంది-వైసీపీ అధినేత జగన్

నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…

19 hours ago

అభ్యర్థులకు ఓటర్ల జాబితా పంపిణీ చేసిన వికాస్ మర్మత్

నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర  అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…

21 hours ago

పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వినియోగించుకోనున్న20 వేల మందికి పైగా ఉద్యోగులు-కలెక్టర్

నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన…

21 hours ago

బంగారం స్మగ్లింగ్‌ చేస్తూ కస్టమ్స్‌ అదికారులకు అడ్డంగా ఆఫ్ఘనిస్థాన్ అంబాసిడర్

అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్‌ చేస్తూ కస్టమ్స్‌ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…

22 hours ago

వైసీపీని బంగళాఖతంలో కలిపేందుకు సింహపురి ప్రజలు సిద్దమేనా-బాబు,పవన్

నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…

2 days ago

This website uses cookies.