CRIME

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బీఆర్‌ఎస్‌ MLA లాస్య నందిత రోడ్డ ప్రమాదంలో మృతి

అమరావతి: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ BRS MLA లాస్య నందిత ORRపై జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందారు..గురువారం ఆర్దరాత్రి నల్లగొండలో BRS బహిరంగసభకు హాజరై తిరిగి వస్తుండగా…

2 months ago

ఏసీబీ వలలో కొండాపురం ఎస్సై ఖాజావలి అరెస్ట్-రూ.20 వేలు లంచం

నెల్లూరు: దొంగలు తెలివితేటలు చూపించి దొంగతనలు,,దొపిడిలు చేస్తుంటారు..ఇక్కడ పోలీసులు దొంగలను మించిపోయి,,లంచం డబ్బును నేరుగా కాకుండా పెట్రోల్ బంకులో వున్న మహిళ మధ్యవర్తితో వసూలు చేస్తున్న కొత్త…

2 months ago

తమిళనాడు బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం, 9 మంది మృతి

అమరావతి: తమిళనాడులోని జిల్లాలోని తిరుమనూరు ప్రాంతంలోని యాజ్ ఫైర్‌వర్క్స్ వద్ద ఘోర విషాద సంఘటన జరిగింది..బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో శనివారంనాడు భారీ పేలుడు సంభవించడంతో 9 మంది…

2 months ago

కోడికత్తి కేసులో శ్రీనివాసులకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

అమరావతిం సుదీర్ఘ కాలం తరువాత ఎట్టకేలకు కోడికత్తి కేసులో శ్రీనివాసులకు రాష్ట్ర హైకోర్టులో ఊరట దొరికింది.. కోడికత్తి కేసులో నిందితుడు జనపల్లి.శ్రీనివాసరావుకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్…

3 months ago

విశాఖపట్నంలో తహసీల్దార్ దారుణ హత్య

అమరావతి: విశాఖపట్నం నగరంలోని మధురవాడలో తహసిల్దార్ గా బాధ్యతలు చేపట్టిన రోజే ఆయన ఇంట్లోనే దుండగులు దారుణంగా హత్యచేశారు.. సార్వత్రిక ఎన్నికలు రానున్న సందర్బంగా ఉన్నతధికారులు సిబ్బందిని…

3 months ago

హైదరాబాద్ లో గంజాయి సగ్మింగ్ల్ చేస్తు పట్టుబడిన అంధ్ర పోలీసులు

అమరావతి: ఈజీ మనీ వస్తొంది అంటే ఎలాంటి పనికైన పోలీసులు దిగజారుతున్నారు అనేందుకు ఉదహరణ... ఆరోగ్యం బాగా లేదని సెలవు పెట్టి మరీ గంజాయి అక్రమ రవాణాకు…

3 months ago

గాలిపటాలు,మాంజా దారం కారణంగా ఇద్దరు మృతి

హైదరాబాద్: సంక్రాంతి పండుగ వేళ విషాదకర సంఘటనలు చోటు చేసుకున్నాయి..గాలి పటాల కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు..విశాఖపట్నంకు చెందిన కోటేశ్వరరావు సైన్యంలో వైద్యవిభాగంలో విధులు నిర్వహిస్తూ హైదరాబాద్…

4 months ago

తృణమూల్ కాంగ్రెస్ నేత సత్యన్ చౌదరిని తుపాకీతో కాల్చిచంపిన దుండగులు

అమరావతి: తృణమూల్ కాంగ్రెస్ నేత సత్యన్ చౌదరి హత్యకు గురయ్యారు..అదివారం మధ్యహ్నం పశ్చిమ బెంగాల్, ముర్షిదాబాద్ లోని తన ఇంటికి దగ్గరలోని ఓ షాపు వద్ద కూర్చుని…

4 months ago

దేశంలో భారీ విధ్వసం కుట్రను చేధించిన NIA- ISIS కు చెందిన 8 మంది ఉగ్రవాదులు అరెస్ట్

అమరావతి: దేశవ్యాప్తంగా మందుపాతరలు పేల్చి భారీ విధ్వంసం సృష్టించాలన్న ఉగ్రవాదుల కుట్రను NIA భగ్నం చేశారు.. NIA అధికారులు సోమవారం నిషేధిత ISIS ఉగ్రవాద స్థావరాలపై దేశావ్యాప్తంగా…

4 months ago

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జి దుర్మరణం

అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ వద్ద శుక్రవారం ఉధయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జి…

5 months ago

This website uses cookies.