DISTRICTS

బర్డ్ ఫ్లూ వ్యాధితో కోళ్లు చచ్చిపోతున్నాయి-చనిపోయిన కోళ్లను భూమిలో పాతి పెట్టాలి-కలెక్టర్

కోళ్లకు ఇన్ఫ్లో ఎంజా వ్యాధి.. నెల్లూరు: జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి( AVIAN  INFLUENZA) వ్యాప్తి చెందకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ అధికారులను…

3 months ago

టిడ్కో గృహాల పంపిణీ వేగవంతం చేయండి- అదనపు కమిషనర్ శర్మద

నెల్లూరు: నగర వ్యాప్తంగా 5 ప్రాంతాల్లో నిర్మాణాలు పూర్తయిన టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ శర్మద…

3 months ago

15,552 మంది లబ్ధిదారులకు టిడ్కో గృహాలు-మంత్రి అదిమూలపు

నెల్లూరు: నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 6 ప్రాంతాలలో 15,552 మంది లబ్ధిదారులకు సుమారుగా 15లక్షలు విలువ చేసే సొంత ఆస్థిని ముఖ్యమంత్రి .వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి,…

3 months ago

ఈనెల 15 లోప‌ల ఓటర్ల లిస్ట్ క‌రెక్ట్ చేయ‌క‌పోతే కోర్టుకెళుతా-నారాయ‌ణ‌

కలెక్టర్, కమిషనర్ కు డెడ్ లైన్.. ఓటర్ వెరిఫికేషన్ లో చేర్పులు, మార్పులు, మరణాలు అన్నీ సరి చేసి నిస్పక్షపాతమైన లిస్ట్ ను విడుదల చేయాలని, అధికారులు…

3 months ago

అధికారంలో వచ్చిన వెంటనే సీటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తి చేస్తాం-నారాయణ

నెల్లూరు: 2014 నుంచి 19 మధ్య నెల్లూరు నగరంలో ప్రారంభించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు దాదాపు 85 శాతం పూర్తి అయ్యాయని,,త్వరలో జరగే ఎన్నికల్లో అధికారం…

3 months ago

కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించండి – కమిషనర్ వికాస్

నెల్లూరు: "వికసిత్ భారత సంకల్ప్ యాత్ర-ఫేస్ 2 " కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కమిషనర్…

3 months ago

ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ సభ్యులుగా డాక్టర్ CV సుబ్రహ్మణ్యం

నెల్లూరు: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖలో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ సభ్యులుగా ప్రముఖ వైద్యులు Dr C.V సుబ్రహ్మణ్యంను కేంద్ర ఆరోగ్యమంత్రి నియమించినట్లు…

3 months ago

రోగులపై ఆర్దిక భారం మోపేందుకు సిద్దమౌతున్న వెంకటేశ్వర అయుర్వేద ఆసుపత్రి

తిరుపతి: వెంకటేశ్వర అయుర్వేదిక ఆసుపత్రిలో రోగులపై ఆర్దిక భారం మోపేందుకు సదరు ఆసుత్రిలో డాక్టర్లు రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తొంది..రోగాల బారిన పడితే,,వేల,లక్షల రూపాయలు పెట్టి ఆల్లోపతి…

3 months ago

జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాల మంజూరుకు వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన వెరిఫై చేయండి.DRO

కర్నూలు: జిల్లాలోని జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాల మంజూరు కొరకు వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన వెరిఫై చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన రావు తహశీల్దార్ల ను ఆదేశించారు..బుధవారం…

3 months ago

తిరుపతి జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన లక్ష్మీ షా IAS

తిరుపతి: తిరుపతి జిల్లా నూతన కలెక్టర్ గా లక్ష్మీషా IAS బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు..గతంలో గృహ నిర్మాణ శాఖ MDగా బాద్యతలు నిర్వహిస్తున్న లక్ష్మీషా IASను…

4 months ago

This website uses cookies.