అమరావతి: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ రాజధాని కీవ్లో అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమయ్యారు. రష్యా, ఉక్రేయిన్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల స్మారకం చిహ్నం వద్ద నివాళులర్పించారు.…
అమరావతి: LTTE అధినేత వేలుపిళై.ప్రభాకరన్ గురించి ప్రపంచ తమిళ సమాఖ్య అధ్యక్షుడు సంచలన ప్రకటన చేశారు.. తంజావూరులో సోమవారం మీడియాతో మాట్లాడుతూ ప్రభాకరన్ ఇంకా జీవించే ఉన్నాడని…
అమరావతి: శత్రుదేశం పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు, రిటైర్డ్ జనరల్ ఫర్వేజ్ ముషారఫ్ (79) అదివారం మరణించారు.. అమిలోయిడోసిస్ వ్యాధితో బాధపడుతున్న ఆయన, గత కొంతకాలంగా యునైటెడ్ అరబ్…
అమరావతి: ఆర్దిక మాంద్యతో ఆహార వస్తువులు దొరకక పోవడంతో పలు ఇబ్బందులు పడుతున్న పాకిస్థాన్లో ఉగ్రవాదులు మాత్రం చేలరేగిపోతున్నారు..సోమవారం పెషావర్లోని ఓ మసీదు వద్ద జరిగిన పేలుడులో…
భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తప్పుడు ప్రచారం.. అమరావతి: భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై BBC ప్రసారం చేసిన డాక్యుమెంటరీ సిరీస్పై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం…
అమరావతి: ఉక్రెయిన్లో కీవ్ నగరానికి సమీపంలోని బ్రోవరీ టౌన్లోని కిండర్గార్డెన్ సమీపంలో హెలికాప్టర్ కుప్పకూలి ఆ దేశ హోం మంత్రి సహా 18 మంది దుర్మరణం చెందారు..…
అమరావతి: ఒక వైపు భారతదేశంలోకి ఉగ్రమూకలను పంపించి,,మరణకాండ సృష్టిస్తూన్న శత్రుదేశమైన పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది..అక్కడి ప్రజలు తినడానికి గోదుమ పిండి దొరకని పరిస్థితి,,నిత్యావసర ధరలు భారీగా…
మృతుల సంఖ్య పెరిగే అవకాశం.. అమరావతి: నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది..ఆదివారం దేశరాజధాని ఖాట్మాండు నుంచి పొకారా వెళ్తున్న యెతీ ఎయిర్లైన్స్ కు…
అమరావతి: 400 కీ.లో మీటర్ల దూరంలో లక్ష్యాలను చేధించే,అత్యాధునిక జిర్కాన్ 3M22 హైపర్ సోనిక్ క్షిపణులతో పాటు పలు ఆయుధాలను ఉక్రెయిన్ సరిహద్దుల వద్ద రష్యా సిద్దం…
హైదరాబాద్: RRR సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై కోట్లాదిమంది అభిమానుల్ని సొంతం చేసుకుంది..అంత ఘనతను,, కీర్తిని తెలుగు సినీ చిత్ర పరిశ్రమకు అందించిన రాజమౌళికి ప్రపంచ చలన…
This website uses cookies.