హైదరాబాద్: RRR సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై కోట్లాదిమంది అభిమానుల్ని సొంతం చేసుకుంది..అంత ఘనతను,, కీర్తిని తెలుగు సినీ చిత్ర పరిశ్రమకు అందించిన రాజమౌళికి ప్రపంచ చలన…
అమరావతి: బ్రెజిల్ పూట్ బాల్ దిగ్గజం,,ఫుట్ బాల్ అత్యుత్తమ క్రీడాకారుడు పీలే (82) అనారోగ్యం బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు..గత కొంతకాలంగా క్యాన్సర్ తో…
అమరావతి: గల్ఫ్ ఆఫ్ థాయ్లాండ్లో యుద్ద నౌక సముద్రంలో మునిగిపోయిన సంఘటనలో 33 మంది నావికులు గల్లంతు అయ్యారు..తప్పిపోయిన మెరైన్ లను గుర్తించడానికి థాయ్లాండ్ సైన్యం 3…
అమరావతి: ఉక్రెయిన్ పై రష్యా ప్రారంభించిన ప్రత్యేక సైనిక చర్య ఇప్పట్లో ఆగేలా కన్పించడం లేదు. ఈ పరిస్థితులను దృష్టిలో వుంచుకుని ఉక్రెయిన్ కమాండ్ ఇన్ చీఫ్…
అమరావతి: చైనాకు చెందిన బిలియనీయర్,ఈ కామర్స్ దిగ్గజం, అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా గత కొంత కాలంగా ఎక్కడ కనిపించడం లేదు. ఆయన చైనాను వీడిచి వెళ్లినట్లు…
అమరావతి: అగ్రరాజ్యం అమెరికాలో గన్ కల్చర్,, ప్రజలకు ప్రాణాలకు రక్షణ లేకుండా చేస్తొంది.ఏ నిమిషంలో ఎటు వైపు నుంచి బుల్లెట్లు దూసుకుని వస్తాయో తెలియని పరిస్థితి అగ్రరాజ్యం…
అమరావతి: ఇండోనేషియాలోని ప్రధాన ద్వీపం పశ్చిమ జావా ప్రావిన్స్ లో సోమవారం నాడు భారీ భూప్రకంపనల కారణంగా 44 మంది మరణించినట్టు అధికారికంగా ప్రకటించారు. ప్రాణనష్టం పెరిగే…
విజేత జట్టుకు..343కోట్లు.. అమరావతి: ఫిఫా వరల్డ్ కప్ 2022 ఖతర్ వేదికగా కొన్ని గంటల్లో మెగా టోర్నీ ప్రారంభం కానుంది.ఖతర్ అతిధ్యంలో నవంబర్ 20 నుంచి డిసెంబర్…
అమరావతి: భారత టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మనిక బాత్రా, ఆసియా కప్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించింది. ప్రపంచ 6వ ర్యాంకర్,3సార్లు ఆసియా…
అమరావతి: ప్రపంపచ ఆర్థిక వ్యవస్థలో ముఖ్య భూమిక పోషిస్తున్న G20 దేశాల కూటమికి నేటి నుంచి భారతదేశం నేతృత్వం వహించనుంది. బుధవారం ఇండోనేషియాలోని బాలి నగరం వేదికగా…
This website uses cookies.