NATIONAL

ఆప్ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ కు ఇంటీరియం బెయిల్

అమరావతి: ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ కు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) నాయకుడు, ఢిల్లీ ఆరోగ్య శాఖ మాజీ మంత్రి…

12 months ago

నూతన పార్లమెంట్ భవనంను ప్రారంభించేందుకు ప్రధాని మోదీ అనుసరించే పద్దతి?

భారతీయు తెలుసుకోవాల్సిన చరిత్ర... అమరావతి: ఒక పాలకుడి నుంచి మరొకరికి అధికార బదిలీని పవిత్రంగా,చట్టబద్ధంగా చేయడం ఎలా? అనే అంశంపై భారతదేశానికి చివరి వైస్రాయ్ అయిన లార్డ్…

12 months ago

ఏటీఎం నుంచి కరెన్సీ నోట్లకు బదులు పాము పిల్లలు

అమరావతిం ATM మెషీన్ లో నుంచి కరెన్సీ నోట్లకు బదులు పాము పిల్లలు బయటకు రావటం కలకలం రేకేత్తించింది.. ఉత్తరాఖండ్ లోని నైనితాల్‌ జిల్లాలో రామ్‌నగర్‌ కోసీ…

12 months ago

రూ.2 వేల నోట్ల మార్పిడి లేదా డిపాజిట్లకు ఎలాంటి ఆధారలు అవసరంలేదు-ఎస్బీఐ

అమరావతి: ఎస్బీఐ బ్యాంకులో రూ.2 వేల రూపాయి నోట్ల మార్పిడి,, లేదా ఖాతాలో డిపాజిట్‌ కోసం ఎలాంటి ఐడీ ఫ్రూఫ్‌ అవసరం లేదని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌…

12 months ago

2 వేల రూపాయల నోట్లను మార్కెట్ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన ఆర్బీఐ

అమరావతి: నల్లధనం దాచిపెట్టిన వాళ్లకు,,బడా రాజకీయ నాయకులకు గుండెల్లో రాళ్ల పడ్డాయి..2 వేల రూపాయల నోట్లను మార్కెట్ నుంచి ఉపసంహరించుకుంటూ నిర్ణయం తీసుకుంది..కొత్తగా 2 వేల నోట్ల…

1 year ago

అదానీ గ్రూప్ కు క్లీన్ చిట్ ఇచ్చిన సుప్రీం కోర్టు నిపుణుల కమిటీ

అమరావతి: హిండెన్‌బర్గ్ ఆరోపణలపై అదానీ గ్రూపునకు సుప్రీం కోర్టు నిపుణుల కమిటీ క్లీన్ చిట్ ఇచ్చింది.. అదానీ గ్రూప్ అక్రమాలకు పాల్పడుతోందంటూ జర్మనీకి చెందిన (బ్లాక్ మొయిల్…

1 year ago

మే 28వ తేదిన కొత్త పార్లమెంట్ భవనాన్నిప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ

అమరావతి: పార్లమెంట్ కొత్త భవన ప్రారంభోత్సవానికి ముహూర్తం దాదాపు ఖరారు అయింది.. ప్రధాని మోడీ మే 28వ తేదిన కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభిస్తారు.. 2020 డిసెంబర్‌లో…

1 year ago

కర్ణాటక సీ.ఎం ఎవరూ? 3 సభ్యుల పరిశీలకుల కమిటీ నివేదిక

అమరావతి: కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశమైన ముగ్గురు సభ్యుల పరిశీలకుల కమిటీ ఆదివారం మద్యాహ్నం ఢిల్లీ చేరుకుంది.. సమావేశంలో ఎమ్మెల్యేల నుంచి…

1 year ago

ఢిల్లీపై పూర్తి అధికారం ప్రజా ప్రభుత్వానిదేనని సుప్రీం కోర్టు

అమరావతి: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్-రాష్ట్ర ప్రభుత్వ అధికారాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెల్లడించింది..ఢిల్లీపై పూర్తి అధికారం ప్రజా ప్రభుత్వానిదేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది..ప్రజల చేత ఎన్నుకున్న…

1 year ago

మధ్యప్రదేశ్ లో ఘోర బస్సు ప్రమాదం-15 మంది మృతి

అమరావతి: మధ్యప్రదేశ్ లో మంగళవారం ఉధయం 8.40 గంట సమయంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి చెందారు..శ్రీఖండి నుంచి ఇండోర్ కు వెళ్తోన్న…

1 year ago

This website uses cookies.