NATIONAL

AMARAVATHINATIONAL

మధ్యప్రదేశ్ లో ఘోర బస్సు ప్రమాదం-15 మంది మృతి

అమరావతి: మధ్యప్రదేశ్ లో మంగళవారం ఉధయం 8.40 గంట సమయంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి చెందారు..శ్రీఖండి నుంచి ఇండోర్ కు వెళ్తోన్న

Read More
AMARAVATHINATIONAL

రాజస్థాన్‌లో భారీగా లిథియం నిక్షేపాలు-జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా

అమరావతి: రాజస్థాన్‌లోని డేగనా అనే ప్రాంతంలో లిథియం నిక్షేపాలు కనుగొన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు తెలిపారు..జమ్ము కశ్మీర్‌లో గుర్తించిన వాటికంటే ఇక్కడ లిథియం నిల్వలు

Read More
AMARAVATHINATIONAL

ప్రమాద వశాత్తు కూలిన మిగ్-21 యుద్ధ విమానం-ముగ్గరు మృతి

అమరావతి: రాజస్థాన్‌లోని హనుమాన్‌ఘర్ సమీపంలో బహ్లోల్‌నగర్‌లో ఓ ఇంటిపై భారత వైమానిక దళానికి చెందిన మిగ్ -21 కూలిపోయింది.సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ సంఘటన

Read More
AMARAVATHINATIONAL

కుల ఆధారిత జనాభా లెక్కల సేకరణను తక్షణమే నిలిపేయిండి-పాట్నా హైకోర్టు

అమరావతి: ముఖ్యమంత్రి నితీశ్ కుమార్  ప్రభుత్వం ప్రారంభించిన కుల ఆధారిత జనాభా లెక్కల సేకరణను తక్షణమే నిలిపేయాలని పాట్నా హైకోర్టు గురువారం ఆదేశించింది..ఇంత వరకు సేకరించిన సమాచారాన్ని

Read More
AMARAVATHINATIONAL

ప్రమాద వశాత్తు కూలిన ఆర్మీ హెలికాప్టర్

అమరావతి: జమ్మూకశ్మీర్‌లో ప్ర‌మాద‌వ‌శాత్తు ఓ ఆర్మీ హెలికాప్ట‌ర్ కూలిపోయింది..ఈ ప్ర‌మాద స‌మ‌యంలో హెలికాప్ట‌ర్ లో వున్న ముగ్గురు పైలట్లు తీవ్రంగా గాయపడ్డరని,,గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స

Read More
AMARAVATHINATIONAL

జమ్ముకశ్మీర్‌లో లష్కరే తొయీబాకు చెందిన ఉగ్రవాదులు హతం

అమరావతి: జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు..బారాముల్లాలోని వనిగామ్ పయీన్ క్రీరీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో గురువారం వేకువజామున

Read More
AMARAVATHINATIONAL

విడాకుల కోసం 6 నెలలు ఆగాల్సిన అవసరం లేదు-సుప్రీంకోర్టు

దంపతులు పరస్పర అంగీకారంతో.. అమరావతి: విడాకుల ప్రక్రియను సులభతరం చేస్తూ సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సోమవారం కీలక తీర్పు వెలువరించింది..దంపతులు పరస్పర అంగీకారంతో విడిపోవాలి

Read More
AMARAVATHINATIONAL

మన్ కీ బాత్ ద్వారా ప్రజలకు ఎంతో దగ్గరగా ఉన్న అనుభూతి కలుగుతొంది-ప్రధాని మోదీ

అమరావతి: సామాన్యుల సమస్యల పరిష్కారానికి,,దేశ ప్రజలతో అనుబంధానికి మన్ కీ బాత్  కార్యక్రమం అద్భుతమైన వేదికగా మారిందని ప్రధానమత్రి నరేంద్రమోడీ అన్నారు..అదివారం మన్ కీ బాత్ 100వ

Read More
AMARAVATHINATIONAL

బైజూస్ సంస్థ కార్యాలయాలపై ఈడీ అధికారులు దాడులు

అమరావతి: ప్రముఖ్య ఆన్ లైన్ ఎడ్యూకేట్ సంస్థ అయిన బైజూస్ సిఈఓ రవీంద్రన్ బైజూస్ నివాసం,,సంస్థల్లో శనివారం తమిళనాడు,, బెంగుళూరుల్లో సోదాలు నిర్వహించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు

Read More
AMARAVATHINATIONAL

అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

అమరావతి: వైఎస్ వివేక హత్య కేసులో అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది..అవినాశ్ రెడ్డి ముంద‌స్తు బెయిల్ పై తెలంగాణ హైకోర్టు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వుల‌ను సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం కొట్టివేసింది..దీంతో

Read More