అమరావతి: జమ్మూ కాశ్మీర్లో గురువారం ఉదయం జరిగిన ఉగ్ర దాడిలో ఐదుగురు సైనికులు అమరులయ్యారు.. రాజౌరీలోని భింబేర్ గలీ-పూంచ్ సెక్టార్ మధ్య ఈ దుర్ఘటన చోటు చేసుకుంది..ఈ…
అమరావతి: ‘వారిస్ పంజాబ్ దే’ నేత,,ఖలిస్థానీ నాయకుడు అని చెప్పుకునే అమృత్పాల్ సింగ్, భార్య కిరణ్దీప్ కౌర్ లండన్ కు వెళ్లేందుకు ప్రయత్నించగా విమానాశ్రయంలో ను పంజాబ్…
అమరావతి: కాంగ్రెస్ నేత,యువరాజు రాహుల్ గాంధీకి గుజరాత్లోని సూరత్ కోర్టులో చుక్కెదురు అయ్యింది..పరువు నష్టం కేసులో తనకు రెండేళ్లు జైలుశిక్ష విధించడం సరికాదంటూ రాహుల్ గాంధీ దాఖలు…
అమరావతి: ప్రపంచానికి భారతదేశం యుద్ధసందేశం అందించలేదని,,శాంతి సందేశం బుద్ధుడి ద్వారా అదించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు..గురువారం ఢిల్లీలోని తొలి ప్రపంచ బౌద్ధ సదస్సులో ప్రధాని…
అమరావతి: చిట్ ఫండ్స్(ఫైనాన్సియర్స్) లోని డిపాజిటర్ల వివరాలు బయట పెట్టాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సదరు సంస్థను ఆదేశించింది..మంగళవారం మార్గదర్శి ఫైనాన్సియర్స్ కేసుపై జస్టిస్ సూర్యకాంతం,,జస్టిస్ జై బి…
అమరావతి: కరోనా కొత్త వేరియంట్ ఇప్పుడిప్పుడే సాధారణ జీవితానికి తిరిగి వస్తున్న ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది..కొత్త వేరియంట్ కొవిడ్-19 ఆర్క్ చురస్ (XBB.1.16) ప్రపంచ వ్యాప్తంగా…
అమరావతి: స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లను కేంద్ర ప్రభుత్వం మరోసారి వ్యతిరేకిస్తూ,,ఈ పిటిషన్ల విచారణ అర్హతను ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది..తమను…
అమరావతి: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఏప్రిల్ 16వ తేదిన విచారణకు రావాలని CBI నోటీసులు జారీ చేసింది.. కొత్త మద్యం పాలసీ విషయంలో…
అమరావతి: మనీలాండరింగ్, చీటింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్,,BRS MLC కవితపై లేఖ రూపంలో ఆరోపణలు చేశారు.. బుదవారం కవితతో జరిగిన వాట్సాప్ చాటింగ్…
అమరావతి: తమిళనాడులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) ర్యాలీలు నిర్వహించుకునేందుకు సుప్రీమ్ కోర్టు మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..రాష్ట్రంలో RSS ర్యాలీలపై మద్రాసు హైకోర్టు ఇచ్చిన…
This website uses cookies.