అమరావతి: సమాజంలో చట్ట వ్యతిరేక కార్యకలపాలకు పాల్పపడితే,,అలాంటి వారు ఏవరు అయిన వదిలేది లేదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమత్రి యోగి అధిత్యనాథ్ నిరూపించాడు..బీజెపీ యువనేతగా చలమణి అవుతున్న శ్రీకాంత్…
అమరావతి: రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు పదవీ కాలం ఈనెల 10న ముగియనుంది..పార్లమెంట్లో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు..రాజ్యసభ సభ్యులు వెంకయ్య నాయుడికి ఘనంగా వీడ్కోలు పలికారు..రాజ్యసభలో వెంకయ్య…
నీతి అయోగ్ సమావేశం.. అమరావతి: పంటల వైవిధ్యం, నూనెగింజలు, పప్పుధాన్యాలు, వ్యవసాయ సంఘాలలో స్వయం సమృద్ధిని సాధించాలని ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాలకు సూచించారు.. అదివారం దిల్లీ…
అమరావతి: ఇస్రో నుంచి అదివారం ఉదయం 9 గంటల 18 నిమిషాలకు నింగిలోకి SSLV - D1ను విజయవంతంగా ప్రయోగించడం జరిగిందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు..SSLV-D1లో చిన్న పాటి…
అమరావతి: ప్రధానమంత్రి నేరేంద్ర మోదీ, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సుదీర్ఘకాలం తరువాత రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంట్రల్లో ఆజదీ కా అమృత్ మహోత్సవ్ సమావేశం అనంతరం కలుసుకున్నారు..దిల్లీలో…
అమరావతి: భారత నూతన ఉపరాష్ట్రపతిగా జగ్దీప్ ధన్కర్ ఘనవిజయం సాధించారు. ఆయన గెలుపును లోక్సభ జనరల్ సెక్రటరీ ఉత్పల్ కె.సింగ్ అధికారికంగా ప్రకటించారు. తన ప్రత్యర్థి మార్గరేట్…
అమరావతి: భారతదేశ 16వ ఉప రాష్ట్రపతి ఎన్నికకు శనివారం ఉదయం 10 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది.. పార్లమెంట్ భవనంలో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది..NDA…
అమరావతి: పశ్చిమబెంగాల్లో స్కూల్స్ సర్వీస్ కమీషన్ స్కామ్లో నిందితులైన మంత్రి పార్థా చటర్జీ,,ఆయన సహాకురాలు అర్పితా ముఖర్జీకి కోల్కతా సిటీ సెషన్స్ కోర్టు జడ్జీ జిబోన్ కుమార్…
అమరావతి: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి,,ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం అయ్యారు..శుక్రవారం ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఆయన్ను కలుసుకున్నారు..పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించారు..మమత…
అమరావతి: దేశంలోని విద్యుత్, నీటి బిల్లులు,ఇతర యుటిలిటీ బిల్లులను, భారత్ బిల్లు చెల్లింపు వ్యవస్థ (BBPS) ద్వారా చెల్లించడానికి ప్రవాస భారతీయులకు (NRI)లకు అనుమతిని ఇచ్చేందుకు ప్రతిపాదించింది..RBI…
This website uses cookies.