NATIONAL

రూ.200 కోట్ల మనీ లాండరింగ్‌ కేసులో జాక్వెలిన్‌ నిందితురాలు-ఈడీ

అమరావతి: తీహార్ జైలులో వుంటూ,అక్కడ నుంచి కథ నడిపి వందల కోట్లను నొక్కేసిన సుఖేశ్‌ చంద్రశేఖర్‌ ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రూ.200 కోట్ల మనీ లాండరింగ్‌…

2 years ago

ప్యాసింజర్,గూడ్స్ రైళ్లు ఢీ-49 మందికి గాయాలు

అమరావతి: మహారాష్ట్రలోని గోండియాలో బుధవారం వేకువజామున 2.30 గంటల సమయంలో ఎదురెదురుగా వస్తున్న ప్యాసింజర్‌ రైలు,,గూడ్స్‌ రైలు ఢీ కొన్నాయి.. నాగ్‌పూర్ నుంచి రాయ్‌పూర్ వెళ్తున్న భగత్…

2 years ago

జమ్ముకశ్మీర్ లో బస్సు లోయ పడిన ఘటనలో 6 గురు జవాన్లు మృతి

అమరావతి: జమ్ముకశ్మీర్ లో మంగళవారం ఉదయం పహల్గామ్ వద్ద సైనికులను తీసుకుని వెళ్తున్న బస్సు,,బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపుతప్పి నదిలో పడిపోయిన ప్రమాదంలో ఆరుగురు జవాన్లు మృతి…

2 years ago

రాబోయే 25 సంవత్సరాల్లో భారత్ అభివృద్ది చెందిన దేశంగా నిలవాలి-ప్రధాని మోదీ

5 లక్ష్యాలతో ముందుకు సాగుదాం.. అమరావతి: స్వాతంత్య్ర సమరయోధుల కలలను రాబోయే 25 సంవత్సరాల్లో పూర్తి సాకారం చేయాల్సిన బాధ్యత భారతీయులందరిపై ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర…

2 years ago

వజ్రోత్సవ వేడుకలకు సిద్దమౌవుతున్న ఇంద్రప్రస్థ-పటిష్టమైన పోలీసు పహారా

అమరావతి: దేశ రాజధాని ఎర్రకోట వద్ద సోమవారం 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించుకునేందుకు యావత్ భారత్ సన్నద్దమైంది..పాత కాలపు పోకడలను పక్కన పెడుతూ,నేటి యువత ఆలోచనలకు…

2 years ago

స్టాక్ మార్కెట్ కింగ్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా గుండెపొటుతో మృతి

అమరావతి: దేశీయ స్టాక్ మార్కెట్‌లో భారీ లాభాలు సంపాదించడం అందెవేసిన రాకేష్ ఝున్‌ఝున్‌వాలా(62)ను ముద్దుగా ఇండియన్ వారెన్ బఫెట్ అని పిలుచుకుంటారు..అలాంటి వ్యక్తి చాలా కాలంగా ఆనారోగ్యాలతో…

2 years ago

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో సంచలనం సృష్టించిన సమీర్ వాంఖేడేకు క్లీన్ చిట్

కులంపై నింద నిజం కాదు.. సత్యమేవా జయతే.. అమరావతి: మహారాష్ట్రలో గత సంవత్సరం(అక్టోబరు,2021) క్రూయిజ్ షిప్ లో డ్రగ్స్ వాడుతున్న కేసులో హీరో షారుక్ ఖాన్ కొడుకు…

2 years ago

ప్రభుత్వం ఉద్యోగాలు చేస్తు,ఉగ్రవాదంను ప్రొత్సహిస్తున్ననలుగురు ఉద్యోగులు టెర్మినేట్

అమరావతి: జమ్ము కశ్మీర్ ప్రభుత్వంలో ఉద్యోగాలు చేస్తు,,ఉగ్రవాదంను ప్రొత్సహిస్తున్న నలుగురు ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యొగం నుంచి శాశ్వతంగా తొలిగించింది.. ఉద్యోగం కోల్పోయిన వారిలో ఉగ్రవాదల కుటుంబ సభ్యులు…

2 years ago

కామన్ వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించి,యువతకు స్పూర్తినిచ్చారు-ప్రధాని మోదీ

అమరావతి: బర్మింగ్ హామ్ లో జరిగిన కామన్ వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం ఢిల్లీలోని ప్రధానమంత్రి అధికారిక నివాసంలో సమావేశం…

2 years ago

రెండు వేల తూటాలను ట్రాన్స్ పోర్ట్ చేస్తున్నఆరుగురు వ్యక్తులు అరెస్ట్

అమరావతి: దేశ రాజధానిలో 2 వేలకుపైగా తూటాలను ట్రాన్స్ పోర్ట్ చేస్తున్నఆరుగురు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు..దక్షిణ ఢిల్లీలోని ఆనంద్ విహార్ ప్రాంతం మీదుగా…

2 years ago

This website uses cookies.