అమరావతి: తీహార్ జైలులో వుంటూ,అక్కడ నుంచి కథ నడిపి వందల కోట్లను నొక్కేసిన సుఖేశ్ చంద్రశేఖర్ ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రూ.200 కోట్ల మనీ లాండరింగ్…
అమరావతి: మహారాష్ట్రలోని గోండియాలో బుధవారం వేకువజామున 2.30 గంటల సమయంలో ఎదురెదురుగా వస్తున్న ప్యాసింజర్ రైలు,,గూడ్స్ రైలు ఢీ కొన్నాయి.. నాగ్పూర్ నుంచి రాయ్పూర్ వెళ్తున్న భగత్…
అమరావతి: జమ్ముకశ్మీర్ లో మంగళవారం ఉదయం పహల్గామ్ వద్ద సైనికులను తీసుకుని వెళ్తున్న బస్సు,,బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపుతప్పి నదిలో పడిపోయిన ప్రమాదంలో ఆరుగురు జవాన్లు మృతి…
5 లక్ష్యాలతో ముందుకు సాగుదాం.. అమరావతి: స్వాతంత్య్ర సమరయోధుల కలలను రాబోయే 25 సంవత్సరాల్లో పూర్తి సాకారం చేయాల్సిన బాధ్యత భారతీయులందరిపై ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర…
అమరావతి: దేశ రాజధాని ఎర్రకోట వద్ద సోమవారం 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించుకునేందుకు యావత్ భారత్ సన్నద్దమైంది..పాత కాలపు పోకడలను పక్కన పెడుతూ,నేటి యువత ఆలోచనలకు…
అమరావతి: దేశీయ స్టాక్ మార్కెట్లో భారీ లాభాలు సంపాదించడం అందెవేసిన రాకేష్ ఝున్ఝున్వాలా(62)ను ముద్దుగా ఇండియన్ వారెన్ బఫెట్ అని పిలుచుకుంటారు..అలాంటి వ్యక్తి చాలా కాలంగా ఆనారోగ్యాలతో…
కులంపై నింద నిజం కాదు.. సత్యమేవా జయతే.. అమరావతి: మహారాష్ట్రలో గత సంవత్సరం(అక్టోబరు,2021) క్రూయిజ్ షిప్ లో డ్రగ్స్ వాడుతున్న కేసులో హీరో షారుక్ ఖాన్ కొడుకు…
అమరావతి: జమ్ము కశ్మీర్ ప్రభుత్వంలో ఉద్యోగాలు చేస్తు,,ఉగ్రవాదంను ప్రొత్సహిస్తున్న నలుగురు ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యొగం నుంచి శాశ్వతంగా తొలిగించింది.. ఉద్యోగం కోల్పోయిన వారిలో ఉగ్రవాదల కుటుంబ సభ్యులు…
అమరావతి: బర్మింగ్ హామ్ లో జరిగిన కామన్ వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం ఢిల్లీలోని ప్రధానమంత్రి అధికారిక నివాసంలో సమావేశం…
అమరావతి: దేశ రాజధానిలో 2 వేలకుపైగా తూటాలను ట్రాన్స్ పోర్ట్ చేస్తున్నఆరుగురు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు..దక్షిణ ఢిల్లీలోని ఆనంద్ విహార్ ప్రాంతం మీదుగా…
This website uses cookies.