నీతి అయోగ్ సమావేశం..
అమరావతి: పంటల వైవిధ్యం, నూనెగింజలు, పప్పుధాన్యాలు, వ్యవసాయ సంఘాలలో స్వయం సమృద్ధిని సాధించాలని ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాలకు సూచించారు.. అదివారం దిల్లీ రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నీతి అయోగ్ ఏడవ పాలక మండలి సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షత వహించారు..ఈ సమావేశంలో పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరయ్యారు..జాతీయ విద్యా విధానం-పాఠశాల విద్య అమలు,, జాతీయ విద్యా విధానం-ఉన్నత విద్య,, పట్టణ పాలన దృష్టి కేంద్రికరించాలని ప్రధాని కోరారు..కొవిడ్ సంక్షోభం సమయంలో,,భారత సహకార సమాఖ్యవాదం, సమాఖ్య నిర్మాణం ప్రపంచ దేశాలకే నమూనాగా నిలిచిందని పేర్కొన్నారు..ఈ సమావేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు పలు సూచనలు చేశారు..సమావేశం ఆర్ధవంతంగా జరిగిందని,,NEP 2020,G-20, ఎగుమతుల ప్రాధాన్యంపై చర్చ జరిగిందని నీతి ఆయోగ్ CEO పరమేశ్వరన్ అయ్యర్ తెలిపారు..కొవిడ్ సమయంలో రాష్ట్రాల మధ్య సహకారం గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారని,, 2047 లక్ష్యాల గురించి ప్రధాని కీలకమైన వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు..
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో కచ్చితంగా ఓడిపోతారని, ఆయనను ఓడించి పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ…
అమరావతి: కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు అయిన ఉత్తరప్రదేశ్లోని అమేథి, రాయ్బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులపై కొనసాగుతున్న…
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
This website uses cookies.