NATIONAL

NATIONAL

బీజెపీ యువనేత ఇంటిపైకి బుల్ డోజర్ చర్యలకు అదేశించిన యోగి

అమరావతి: సమాజంలో చట్ట వ్యతిరేక కార్యకలపాలకు పాల్పపడితే,,అలాంటి వారు ఏవరు అయిన వదిలేది లేదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమత్రి యోగి అధిత్యనాథ్ నిరూపించాడు..బీజెపీ యువనేతగా చలమణి అవుతున్న శ్రీకాంత్‌

Read More
NATIONAL

వెంకయ్య సభను నడిపించిన శైలి, కొత్త వారికి ఆదర్శంగా ఉంటుంది-ప్రధాని మోదీ

అమరావతి: రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్య నాయుడు పదవీ కాలం ఈనెల 10న ముగియనుంది..పార్లమెంట్​లో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు..రాజ్యసభ సభ్యులు వెంకయ్య నాయుడికి ఘనంగా వీడ్కోలు పలికారు..రాజ్యసభలో వెంకయ్య

Read More
NATIONAL

పంటల వైవిధ్యం, నూనెగింజలు, పప్పుధాన్యాలపై దృష్టి సారించాలి-ప్రధాని

నీతి అయోగ్ సమావేశం.. అమరావతి: పంటల వైవిధ్యం, నూనెగింజలు, పప్పుధాన్యాలు, వ్యవసాయ సంఘాలలో స్వయం సమృద్ధిని సాధించాలని ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాలకు సూచించారు.. అదివారం దిల్లీ

Read More
NATIONALTECHNOLOGY

SSLV-D1 ప్రయోగం విజయవంతం-ఉపగ్రహాలు నిర్దేశిత కక్ష్యలోకి?-సోమనాథ్

అమరావతి: ఇస్రో నుంచి అదివారం ఉదయం 9 గంటల 18 నిమిషాలకు నింగిలోకి SSLV – D1ను విజయవంతంగా ప్రయోగించడం జరిగిందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు..SSLV-D1లో చిన్న పాటి

Read More
NATIONALPOLITICS

సుధీర్ఘ కాలం తరువాత ప్రధాని మోదీ, చంద్రబాబు మధ్య మాటలు

అమరావతి: ప్రధానమంత్రి నేరేంద్ర మోదీ, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సుదీర్ఘకాలం తరువాత రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంట్రల్లో ఆజదీ కా అమృత్ మహోత్సవ్ సమావేశం అనంతరం కలుసుకున్నారు..దిల్లీలో

Read More
NATIONAL

భారత ఉపరాష్ట్రపతిగా జగ్‌దీప్‌ ధన్‌కర్‌ ఘన విజయం

అమరావతి: భారత నూతన ఉపరాష్ట్రపతిగా జగ్‌దీప్ ధన్‌కర్ ఘనవిజయం సాధించారు. ఆయన గెలుపును లోక్‌సభ జనరల్ సెక్రటరీ ఉత్పల్ కె.సింగ్ అధికారికంగా ప్రకటించారు. తన ప్రత్యర్థి మార్గరేట్

Read More
NATIONAL

ఉప రాష్ట్రప‌తి ఎన్నిక‌కు జరుగుతున్న పోలింగ్

అమరావతి: భార‌తదేశ 16వ ఉప రాష్ట్రప‌తి ఎన్నిక‌కు శనివారం ఉదయం 10 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది.. పార్లమెంట్ భ‌వ‌నంలో సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ కొన‌సాగ‌నుంది..NDA

Read More
CRIMENATIONAL

బెంగాల్ SSC స్కామ్ లో పార్థా,అర్పితా ముఖర్జీకిలకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

అమరావతి: పశ్చిమబెంగాల్‌లో స్కూల్స్ సర్వీస్ కమీషన్ స్కామ్‌లో నిందితులైన మంత్రి పార్థా చటర్జీ,,ఆయన సహాకురాలు అర్పితా ముఖర్జీకి కోల్‌కతా సిటీ సెషన్స్ కోర్టు జడ్జీ జిబోన్ కుమార్

Read More
NATIONALPOLITICS

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమైన మమత బెనర్జీ

అమరావతి: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి,,ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం అయ్యారు..శుక్రవారం ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఆయన్ను కలుసుకున్నారు..పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించారు..మమత

Read More
BUSINESSNATIONAL

ప్రవాస భారతీయులకు సైతం అందుబాటులో BBPS సేవలు

అమరావతి: దేశంలోని విద్యుత్, నీటి బిల్లులు,ఇతర యుటిలిటీ బిల్లులను, భారత్ బిల్లు చెల్లింపు వ్యవస్థ (BBPS) ద్వారా చెల్లించడానికి ప్రవాస భారతీయులకు (NRI)లకు అనుమతిని ఇచ్చేందుకు ప్రతిపాదించింది..RBI

Read More