SPORTS

జిల్లా నుంచి 82 మంది అమర్ నాథ్ యాత్రకు వెళ్లారు-కలెక్టర్

నెల్లూరు: జిల్లా నుంచి 82 మంది అమర్ నాథ్ యాత్రకు వెళ్లారని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు.సోమవారం అయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికి దాదాపు 57…

2 years ago

భారీ వర్షంలో రోడ్లకు మరమ్మత్తులు-నాలుగురు అధికారులు సస్పెండ్

అమరావతి: రాష్ట్రంలో గుంటలు పడిన రోడ్లపై ప్రయాణించాలంటే ప్రజలు భయపడుతున్న సమయంలో,, పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో గుంటలు పడిన రోడ్లను పూడుస్తున్న నాలుగురు అధికారులు సస్పెండ్ అయ్యారు..ఆసలు విషయంలోకి…

2 years ago

జిల్లా వాసులు అమర్ నాథ్ యాత్రలో ఇబ్బందులు పడుతువుంటే,1902కు ఫోన్ చేయాండి-కలెక్టర్

నెల్లూరు: అమర్ నాథ్ యాత్ర కు వెళ్లిన జిల్లావాసులు అక్కడి వరదలు, వాతావరణ పరిస్థితులు దృష్ట్యా ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే 1902 టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్…

2 years ago

నివాసంను వదిలి వెళ్లిపోయిన శ్రీలంక అధ్యక్షడు

అమరావతి: శ్రీలంక అధ్యక్ష,ప్రధానులు తీసుకుని నిర్ణయాలతో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో శనివారం అనూహ్య సంఘటన జరిగింది..శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స తన నివాసంను వదిలి పారిపోయినట్లు…

2 years ago

కలెక్టరేట్ ఏ.ఓగా బాధ్యతలు స్వీకరించిన షఫీమాలిక్

నెల్లూరు: కలెక్టరేట్ అడ్మినిస్టేటివ్ ఆఫీసర్ గా శనివారం ఎస్.కే.షఫీమాలిక్ బాధ్యతలు స్వీకరించారు.1985లో రెవెన్యూ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ గా విధుల్లో చేరిన అయన, విధి నిర్వహణలో ఎక్కవ…

2 years ago

వైభవంగా అర్జున తపస్సు-భక్తజనసంద్రమైన ధర్మరాజస్వామి ఆలయం

శ్రీకాళహస్తీ: శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్ధానంకు అనుబంధమైన ద్రౌపదీ సమేత ధర్మరాజుస్వామి వార్షిక బ్రహోత్సవాల్లో భాగంగా శుక్రవారం అర్జున తపస్సు వైభవంగా జరిగింది..అర్జునుడు ఘోర తపస్సు చేసి, శివునితో…

2 years ago

ప్రభుత్వ వైద్యశాలల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను త్వరగా భర్తీ చేయండి-కలెక్టర్

నెల్లూరు: జిల్లాలోని అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను త్వరగా భర్తీ చేయాలని కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు.గురువారం అమరావతి నుంచి రాష్ట్ర వైద్య,…

2 years ago

సంగం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పరిశీలించిన కమిషనర్

నెల్లూరు: నగర వ్యాప్తంగా మంచినీటిని సరఫరా చేస్తున్న సంగం మండలం మహమ్మదాపురం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను నగర పాలక సంస్థ కమిషనర్ జాహ్నవి అధికారులతో కలిసి…

2 years ago

సంక్షోభంలో కూరుకుపోయిన బోరిస్‌ జాన్సన్‌ ప్రభుత్వం

అమరావతి: బ్రిటన్‌లో బోరిస్‌ జాన్సన్‌ ప్రభుత్వం సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రధాని జాన్సన్‌పై విశ్వాసం కోల్పోయామని చెబుతూ మంగళవారం భారత మూలాలున్న ఆర్థిక మంత్రి రిషి సునక్‌ (42)తో…

2 years ago

దేశ ఐక్యత కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ-బీజెపీ అధ్యక్షుడు బండి.సంజయ్

హైదరాబాద్: నమ్మిన సిద్ధాంతాల కోసం, దేశ ఐక్యత కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్…

2 years ago

This website uses cookies.