AMARAVATHI

ల్యాప్ టాప్ లు, టాబ్లెట్లు,ఇతరత్రలు దిగుమతిపై నిషేధం విధించిన డీజీఎఫ్టీ

అమరావతి: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ల్యాప్ టాప్ లు, టాబ్లెట్ లు, వ్యక్తిగత కంప్యూటర్ ల దిగుమతిపై తక్షణ నిషేధాన్ని విధిస్తూ భారత ప్రభుత్వం గురువారం నోటీసు జారీ చేసింది.. Directorate General of Foreign Trade (DGFT) ఈనోటీసులను జారీ చేసింది..పోస్ట్ లేదా కొరియర్ ద్వారా ఇ-కామర్స్ పోర్టల్ ల నుంచి కొనుగోలు చేసిన కంప్యూటర్ లతో సహా all-in-one పర్సనల్ కంప్యూటర్ లు లేదా అల్ట్రా స్మాల్ ఫారమ్ ఫ్యాక్టర్ కంప్యూటర్ లు దిగుమతి అవుతున్నాయని పేర్కొంది..మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో బాగంగా పరిశ్రమలకు ఉతం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది..దేశంలో తమ యూనిట్లను నిరంతరం ఉత్పత్తి చేస్తూ,,దేశీయంగా సరఫరా చేస్తూ, ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్న దేశీయ తయారీదారులు, స్వదేశంలో తయారు చేస్తున్న విదేశీ కంపెనీలకు ఈ నిర్ణయం ప్రయోజనం చేకూరుస్తుంది.. ప్రస్తుతం, భారతదేశం అతిపెద్ద వాణిజ్య లోటు చైనా, అమెరికాతో ఉంది.. చైనాను దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం ఈ నిషేధం విధించింది.

Spread the love
venkat seelam

Recent Posts

ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది-ద్వారకా తిరుమలరావు

సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…

11 hours ago

పీఠాపురం చేరుకున్న సురేఖ,రామ్‌ చరణ్-పవన్ కల్యాణ్ ని గెలిపించండి

అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…

14 hours ago

ఓటరు అసిస్టెంట్‌ బూత్‌ల ఏర్పాటు-మే 13న పోలింగ్‌కు పక్కాగా ఏర్పాట్లు-కలెక్టర్‌

డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్‌…

14 hours ago

12 రకాల గుర్తింపు కార్డులతో ఓటుహక్కు వినియోగానికి అవకాశం- కలెక్టర్‌

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్‌ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…

1 day ago

క్రేజీ వాల్ కు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు

అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్‌పై…

1 day ago

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి-కలెక్టర్‌

జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…

2 days ago

This website uses cookies.