అమరావతి: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంటే ఒక మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానించే వారు ఎందరో..భారత్ జట్టుకు ఎన్నో విజయాలను అందించిన ధోనీకి క్రికెట్ తో పాటు ఫుట్ బాల్ అంటే ఎంతో ఇష్టం..అలాగే టెన్నిస్ ను కూడా ఆస్వాదిస్తారు..యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో కార్లోస్ అల్కరాజ్ ఆడుతున్న మ్యాచ్ ను చూసేందుకు ధోని ఇటీవల అమెరికాకు వెళ్లెడు..ప్రస్తుతం అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో కలిసి కొంత సమయం సరదాగా గడిపారు..ట్రంప్ న్యూజెర్సీ బెడ్ మిన్ స్టర్ లోని నేషనల్ గోల్ఫ్ క్లబ్ లో గోల్ఫ్ ఆడేందుకు భారత మాజీ కెప్టెన్ ధోనిను ఆహ్వానించారు..ఈ సందర్భంగా ట్రంప్ తో కలిసి మహి గోల్ఫ్ అడారు..ధోని వెంట దుబాయికి చెందిన వ్యాపారవేత సంఘ్వీ కూడా ఉన్నారు..ప్రస్తుతం సోషల్ మీడియాలో అమెరికా మాజీ ప్రెసిడెంట్ తో ధోనీ గోల్ఫ్ ఆడిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతున్నాయ.
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్పై…
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
This website uses cookies.