అమరావతి: అగ్రిగోల్డ్ కుంభకోణంలో ప్రమోటర్లు అయిన ఏవి.రావు,,శేషునారాయణరావు,,హేమసుందర్ లతో పాటు అగ్రిగోల్డ్ ఫామ్ ఎస్టేట్స్ తో సహా 11 అనుబంధ కంపెనీలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ బుధవారం చార్జిషీట్లు దాఖలు చేసింది..ఈడీ దాఖలు చేసిన చార్జీషీట్ ను విచారణకు స్వీకరించిన హైదరాబాదులోని నాంపల్లి MSJ కోర్టు, అక్టోబరు 3వ తేదిన కోర్టుకు హాజరు కావాలంటూ అగ్రిగోల్డ్ ప్రమోటర్లు,, అనుబంధ కంపెనీలకు కోర్టు సమన్లు జారీ జారీ చేసింది.. ఆంధ్రప్రదేశ్,,తెలంగాణతో సహా 6 రాష్ట్రాల్లో దాదాపు 32 లక్షల మంది నుంచి దాదాపు 6 వేల కోట్ల రూపాయలు మోసం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ సీఐడీ అభియోగం మోపింది.. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ తో పాటు వివిధ రాష్ట్రాల్లో నమోదైన కేసులు ఆధారంగా నిధుల మళ్లింపుపై ఈడీ,, మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం విచారణ జరిపింది..విచారణలో వెల్లడైన వివరాలు ప్రకారం రెండు విడతల్లో దాదాపు 4 వేల కోట్ల రూపాయల విలువైన భూములు,,భవనాలు,,స్థిర చరాస్తులను తాత్కాలికంగా ఫ్రీజ్ చేసింది.
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్పై…
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
This website uses cookies.