అమరావతి: బిపార్జోయ్ తుఫాన్ తీరం దాటడంతో,,నైరుతి రుతుపవనాలు తమ ప్రభావం చూపడం ప్రారంభించాయి అనేందుకు అస్సాంలోని గౌహతి,,సిక్కింలో ఒక్కసారిగా భారీ వర్షాలు కురవడమే..ఆకస్మిక వర్షాలతో పోటేత్తిన వరదల వల్ల 11 జిల్లాల్లో 77 గ్రామల ప్రజలు ఇబ్బందుల్లో పడ్డారు..అలాగే దాదాపు 2 వేల మంది పర్యాటకులు వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు..భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడడంతో పలు ప్రాంతాల్లో రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి.. లచుంగ్, లాచెన్ ప్రాంతాలు భారీ వర్షాలకు తీవ్రంగా ప్రభావితమయ్యాయి..ఈ ప్రాంతాల్లోనే దాదాపు 1,975 మంది దేశీయ పర్యాటకులు కాగా 36 విదేశీ పర్యాటకులు చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు..బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయక బృందాలు రంగంలోకి దింపినట్లు అధికారులు తెలిపారు..
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్పై…
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
This website uses cookies.