అమరావతి: ఇస్రో నుంచి అదివారం ఉదయం 9 గంటల 18 నిమిషాలకు SSLV – D1 ద్వారా చేపట్టిన ప్రయోగం మూడు దశలు విజయవంతం అయినప్పటికి,,నాల్గవ దశలో రెండు ఉపగ్రహాలను 356 కిలోమీటర్ల “దీర్ఘ వృత్తాకార” కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి ఉండగా,, వాటిని 356 కిలోమీటర్ల “వృత్తాకార” కక్ష్యలోకి ప్రవేశపెట్టిందని పర్యావసనం EOS-02 మిషన్ విఫలమైందని ఇస్రో అధికారికంగా ప్రకటించింది..ఈ రాకెట్ ద్వారా ప్రయోగించిన రెండు ఉపగ్రహాలు నిరుపయోగంగా ఉంటాయని తెలిపింది..ఇకపై ఈ ఉపగ్రహాలు పని చేయవని, సెన్సర్ సరిగ్గా పనిచేయకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని తెలిపింది..ఈ సమస్యకు గల కారణాలను తెలుసుకునేందుకు కమిటీ ఏర్పాటు చేశామని, ఆ కమిటీ దీనిపై తుది నివేదిక ఇస్తుందని ఇస్రో తెలిపింది.. ప్రస్తుత ప్రయోగంలోని లోపాలను సరిదిద్ది, కమిటీ ఇచ్చే ప్రతిపాదనల ఆధారంగా త్వరలోనే SSLV – D2 ప్రయోగం చేపడతామని పేర్కొంది..
నెల్లూరు: మూడు నెలల్లో...7 వేలను ఇళ్లను తిరిగి...ప్రజల కష్టాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నానని...వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని...మాజీ…
అమరావతి: రాష్ట్రంలో మంగళవారం పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది..సాయంత్రం ఏలూరు, విజయవాడ, గుంటూరుతో పాటు పలు…
అమరావతి: సార్వత్రిక ఎన్నికల సమరంలో 3వ విడత పోలింగ్ స్వల్ప ఉద్రిక్తతలు మినహా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తియింది..3వ విడత…
నెల్లూరు: త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర…
అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ చేతులు…
అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను…
This website uses cookies.