అమరావతి: గుజరాత్ లోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి అమలుకు సంబంధించి కమిటీ ఏర్పాటుకు మంత్రివర్గం శనివారం ఆమోదం తెలిపినట్టు రాష్ట్ర హోం మంత్రి హర్ష్ సంఘ్వి తెలిపారు.గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఏర్పాటు కానున్న కమిటీలో 3 నుంచి 4 సభ్యులు ఉంటారని కేంద్ర మంత్రి పర్సోత్తమ్ రూపాల వెల్లడించారు. ప్రధాన నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షా నాయకత్వంలో ముఖ్యమంత్రి భూపేంద్ర పాటేల్ శనివారం జరిపిన మంత్రివర్గ సమావేశంలో ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్టు సంఘ్వి పేర్కొన్నారు. ఉమ్మడి పౌరస్మృతి అమలు చేయాల్సిన పరిస్థితులను కమిటీ పరిశీలించి, ఇందుకు సంబంధించిన ముసాయిదాను సిద్ధం చేస్తుందని ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా ట్వీట్లో పేర్కొన్నారు.
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
అమరావతి: ఛత్తీస్గఢ్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్న సంఘటనలో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు.. నారాయణ్పూర్, కాంకేర్…
సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…
This website uses cookies.