అమరావతి: కేంద్ర ప్రభుత్వం కరోనా బూస్టర్ డోస్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది..18 నుంచి 59 సంవత్సరాలు మధ్య వయస్సు వున్న వారందరికీ ఉచితంగా బూస్టర్ డోస్ అందించాలని,,ఈ ప్రక్రియ జులై 15వ తేది నుంచి 75 రోజుల పాటు బూస్టర్ డోస్ డ్రైవ్ కొనసాగుతుందని కేంద్ర సమాచార,ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం మీడియాకు తెలిపారు..దేశంలో వ్యాప్తంగా ఇప్పటికే చాలా మంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు..రెండు డోసులు కేంద్రమే ఉచితంగా అందించగా కొంత మంది డబ్బు చెల్లించి మూడో డోస్ను వేయించుకున్నారు..దేశంలో ఇప్పటి వరకు 199.12 కోట్లకు పైగా డోసుల కరోనా వ్యాక్సిన్ అందజేశారు..ప్రతి రోజు 11 లక్షల మందికి టీకాలు వేస్తున్నారు.. మూడవ డోసు ఫ్రీగా వేయనుండడంతో,,వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది..
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన…
అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
This website uses cookies.