నెల్లూరు: ఆస్తిపన్ను,రిజిస్ట్రేషన్ చార్జీలు,గ్యాస్ ధరలు,నిత్యావసర సరుకుల ధరలు పెంపుతో పాటు చెత్తపైన కూడా పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి,,పాలన ఎలా చేయాలో తెలియని వాళ్ల చేతిలో రాష్ట్రం వుంటే అధోగతి పాలు అవుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు,, వైసీపీ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు.శుక్రవారం నెల్లూరుజిల్లా,కోవూరు నిర్వహించిన ఇదేం ఖర్మ మన బీసీలకు కార్యక్రమాంలో పాల్గొన్న సందర్బంలో అయన మాట్లాడుతూ దళారులు,రైస్ మిలర్స్,ఎమ్మేల్యే కలసి దొచుకుంటున్నారు.అడ్డంగా దొచుకున్న సోమ్ముతో ప్యాలెస్ కడుతున్నరని మండిపడ్డారు.
తిరుపతి: 4వ దశలో ఈనెల మే13 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత…
అమరావతి: నాయకుడిగా తమకు బ్రతుకులను బాగా చేస్తాడని నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను YSRCP మోసం చేసిందని నరేంద్ర మోదీ…
అమరావతి: ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్గా ఉన్న శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. భారతదేశంలో తూర్పున…
బస్సులు బయలుదేరు వివరాలు.. నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ విధులు కేటాయించబడిన పోలింగ్ అధికారులు,…
నెల్లూరు: మూడు నెలల్లో...7 వేలను ఇళ్లను తిరిగి...ప్రజల కష్టాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నానని...వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని...మాజీ…
అమరావతి: రాష్ట్రంలో మంగళవారం పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది..సాయంత్రం ఏలూరు, విజయవాడ, గుంటూరుతో పాటు పలు…
This website uses cookies.