ఆంధ్రప్రదేశ్ జూడో సంఘం నూతన కర్యవర్గం ఎంపిక..
నెల్లూరు: నెల్లూరులో రాష్ట్రస్థాయి జుడో టోర్నమెంట్ నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ జూడో సంఘం నూతన ఛైర్మన్ ఆనం.రంగమయూర్ రెడ్డి చెప్పారు.శనివారం ఆంధ్రప్రదేశ్ జూడో సంఘం రాష్ట్రస్థాయి ఎమర్జెన్సీ జనరల్ బాడీ మీటింగ్ ను, నెల్లూరు జిల్లా ఒలంపిక్ సంఘం కార్యదర్శి అరిగెల.విజయ్ కుమార్ పర్యవేక్షణలో నెల్లూరులో నిర్వహించారు.
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
అమరావతి: ఛత్తీస్గఢ్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్న సంఘటనలో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు.. నారాయణ్పూర్, కాంకేర్…
This website uses cookies.