అమరావతి: కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్ శుక్రవారం హాకీ వరల్డ్ కప్ ట్రోఫీని ఢిల్లీలోని థ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో ఆవిష్కరించారు. హాకీ ప్రపంచ కప్ కు భారత్ ఆతిథ్యం ఇవ్వడం ఇది రెండువసారని,, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 16 విభిన్న జట్లతో తాము పోటీపడతామన్నారు.41 సంవత్సరాల విరామం తరువాత టోక్యో ఒలింపిక్స్ లో భారత జట్టు పతకం సాధించిందని అనురాగ్ ఠాగూర్ తెలిపారు.ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఒడిశాలో జనవరి 13 నుంచి 29 వరకు హాకీ వరల్డ్ కప్ పోటీలు జరగనున్నాయి.
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన…
అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
This website uses cookies.