నెల్లూరు: భారత రాజ్యాంగ నిర్మాత,భారత రత్న డా.బి.ఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా మంగళవారం నగరంలోని VRC సెంటర్ వద్ద వున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నేతలు ఘన నివాళులు ఆర్పించారు.
టీడీపీ:-ఈ సందర్బంలో నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు అజీజ్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మూలంగానే నేడు బడుగు బలహీన వర్గాలవారు గౌరవంగా జీవిస్తూ సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నారని అన్నారు.
జనేసేన:- నేటి యువత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం, భారతదేశ అభ్యున్నతి కోసం కృషి చేయాలని జనేసేనా జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ కోరారు.
అమరావతి: రాష్ట్రంలో మంగళవారం పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది..సాయంత్రం ఏలూరు, విజయవాడ, గుంటూరుతో పాటు పలు…
అమరావతి: సార్వత్రిక ఎన్నికల సమరంలో 3వ విడత పోలింగ్ స్వల్ప ఉద్రిక్తతలు మినహా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తియింది..3వ విడత…
నెల్లూరు: త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర…
అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ చేతులు…
అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను…
అమరావతి: జార్ఖండ్ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (E.D) అధికారులు సోమవారం వరుస దాడులు చేశారు..ఈ…
This website uses cookies.