DISTRICTS

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి-ఘనంగా నివాళిలు అర్పించిన నేతలు

నెల్లూరు: భారత రాజ్యాంగ నిర్మాత,భారత రత్న డా.బి.ఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా మంగళవారం నగరంలోని VRC సెంటర్ వద్ద వున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నేతలు ఘన నివాళులు ఆర్పించారు.
టీడీపీ:-ఈ సందర్బంలో నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు అజీజ్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మూలంగానే నేడు బడుగు బలహీన వర్గాలవారు గౌరవంగా జీవిస్తూ సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నారని అన్నారు.
జనేసేన:- నేటి యువత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం, భారతదేశ అభ్యున్నతి కోసం కృషి చేయాలని జనేసేనా జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ కోరారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *