హైదరాబాద్: పాత సంవత్సరంను వీడ్కొలు పలుకుతూ,కొత్త సంవత్సరంకు స్వాగతం పలికేందుకు నగరంలోని యువత పుల్ జోష్ తో సిద్దమౌవుతున్నారు.ఇందుకు తగ్గట్టుగానే ప్రభుత్వం 31వ తేది ఆర్దరాత్రి 1 గంట వరకు మద్యం విక్రయాలకు ఎక్సైజ్ శాఖ అనుమతులు ఇచ్చింది..డిశంబరు 31 శనివారం కావడంతో,,ఆ రోజు ఆకాశమే హద్దుగా యువత చెలరేగిపోనున్నారు..పబ్స్, బార్లలో మైనర్లను అనుమతించవద్దని ఆదేశాలు జారీ చేసింది..త్రీ స్టార్, ఫైవ్ స్టార్, పబ్బులు, క్లబ్బులకు పోలీసులశాఖ నిబంధనలు విడుదల చేసింది.రూల్స్ రిలీజ్ చేసింది. ఎంట్రీ, ఎగ్జిట్ దగ్గర సీసీ కెమెరాలు తప్పనిసరి ఉండాలని తెలిపింది..31 రాత్రి నుంచి జనవరి 1న ఉదయం వరకు నెక్లెస్ రోడ్,, పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రేస్ వే,, ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు పలు ప్లై ఓవర్లు మూసివేయనున్నారు.. విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు తప్పని సరిగా సరైన ధ్రువీకరణ పత్రాలు చూపించేలా చర్యలు చేపట్టారు..మద్యం మత్తులో వాహనాలు నడిపినా,,ర్యాష్ డ్రైవింగ్, బైక్ లపై స్టంట్స్ చేసినా కేసులు నమోదు చేస్తామని సిటీ పోలీసులు హెచ్చరించారు.
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
అమరావతి: ఛత్తీస్గఢ్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్న సంఘటనలో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు.. నారాయణ్పూర్, కాంకేర్…
సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…
This website uses cookies.