అమరావతి: చైనా జిన్ పింగ్ పై సైనిక తిరుగుబాటు జరిగిందని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. చైనా అధ్యక్షుడిని ఆ దేశ సైన్యం హౌస్ అరెస్ట్ చేసిందన్న వార్తలు సోషల్ మీడియా పోస్టులు వెల్లువెత్తున్నాయి.. మనదేశంలోనూ ఈ ప్రచారం జోరుగా సాగుతోంది. బీజేపీ మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి కూడా చైనా అధ్యక్షడు హౌస్ అరెస్ట్ అంటూ ప్రచారం జరుగుతోందని ట్వీట్ చేశారు.ఆ దేశ రాజధాని బీజింగ్ ను పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తన కంట్రోల్ లోకి తీసుకుందని, సైనాకాధికారి లీ కియావోమింగ్ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు అక్కడి ప్రజలు కూడా ట్వీట్లు చేస్తున్నారు. దాదాపు 80 కీ.మీ మేర సైనిక వాహనాలు బీజింగ్ చుట్టుముట్టినట్టు కొన్ని వీడియోలు కూడా ప్రచారమవుతున్నాయి. ఇదే సమయంలో బీజింగ్ నుంచి వెళ్లే విమానాలు,సూపర్ ఫాస్ట్ రైళ్లు, బస్సు సర్వీసులు రద్దయ్యాయంటూ కొందరు ట్వీట్ చేశారు.
దాదాపు రెండేళ్ల పాటు దేశం నుంచి కదలని జిన్ పింగ్,,గత వారంలో ఉజ్బెకిస్థాన్ లోని సమర్కండ్ వెళ్లి,అక్కడ జరిగిన షాంఘై కో ఆపరేటివ్ ఆర్గనైజేషన్ సమావేశాల్లో పాల్గొన్నారు. ఆ సమయంలోనే చైనాలోని కమ్యూనిస్ట్ పార్టీ టాప్ లీడర్ల సమావేశమై పార్టీ చీఫ్, ఆర్మీ ఇంచార్జి పదవుల నుంచి జిన్ పింగ్ ను తొలగించారంటు వార్తులు వస్తున్నాయి.వరుసగా మూడోసారి అధ్యక్షుడిగా కొనసాగాలని ఆయన చూడడమే ఇందుకు కారణమని,జిన్ పింగ్ ను నిలవరించేందుకు, సమర్కండ్ నుంచి వచ్చాక జిన్ పింగ్ ను అరెస్ట్ చేశారంటు సోషల్ మీడియాలో పోస్టులు.. అయితే ఈ విషయాన్ని చైనా ఆర్మీ కానీ, కమ్యూనిస్ట్ పార్టీ కానీ, అక్కడి న్యూస్ ఏజెన్సీలు కానీ అధికారికంగా ప్రకటించలేదు. ఒక వేళ చైనాలో కరోనా ఉధృతంగా వున్న నేపధ్యంలో,జిన్ పింగ్ ఇతరదేశాలకు వెళ్లి వచ్చాడు కాబట్టి,అయనను,హోమ్ క్యారంటైన్ లో వుంచారా? లేదా తైవాన్ పై చర్యలు తీసుకునేందుకు సైన్యంను ఆప్రమత్తం చేస్తున్నారా అనే విషయంలో స్పష్టత లేదు? మరో రెండు రోజులు అగితే కాని, ఏ విషయం అనేదానిపై అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం లేదు??
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
అమరావతి: ఛత్తీస్గఢ్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్న సంఘటనలో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు.. నారాయణ్పూర్, కాంకేర్…
సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…
This website uses cookies.