అమరావతి: దేశంలో మేకిన్ ఇండియా ట్యాగ్ తో తయారు చేయబడిన C-295 విమానాలు అందుబాటులోకి వస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గుజరాత్ లో తయారు చేయబడే విమానాలు సైన్యానికి కొత్త శక్తిని అందించడమే కాకుండా విమానాల తయారీలో కొత్త నిర్మాణ వ్యవస్థను కూడా అభివృద్ధి చేస్తాయన్నారు.అదివారం గుజరాత్, వడోదరలో ప్రధాని నరేంద్ర మోడీ విమానాల తయారీ ప్లాంట్ కు శంకుస్థాపన చేశారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నరంగంలో విమానయాన రంగం ఒకటి అని మోడీ తెలిపారు. త్వరలో ఎయిర్ ట్రాఫిక్ పరంగా ప్రపంచంలో టాప్ 3 కంట్రీస్ సరసన భారత్ ప్రవేశించబోతోందన్నారు. వచ్చే 10 సంవత్సరాల్లో దేశంలో ప్రజా రవాణా,సైన్యంకు కలిపి దాదాపు 2 వేలకు పైగా విమానాలు అవసరమవుతాయని మోడీ వెల్లడించారు.ఈకార్యక్రమంలో రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్,పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాధిత్యా సింధియా తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు సైన్యంలో రవాణా విమానలుగా సేవాలు అందిస్తున్నఆవ్రో-784 స్థానంలో C-295 విమానలు సేవాలు అందించనున్నాయి.గత సంవత్సరం ఎయిర్ బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ సంస్థతో, భారత్ వైమానిక దళం రూ.21 వేల కోట్ల బడ్జెట్ తో 56 C-295 రవాణా విమానాలను తయారు చేసే ఒప్పందం చేసుకుంది.
అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…
నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
అమరావతి: ఆర్చరీ వరల్డ్ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…
=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…
This website uses cookies.