అమరావతి: తొలి విమెన్ ప్రీమియర్ లీగ్ (WPL) నిర్వహణ కోసం సోమవారం ముంబైలో వేలం జరుగుతోంది..పురుషుల ఐపీఎల్ వంటి T20 టోర్నమెంట్ ఇది. BCCI తెలిపిన వివరాల ప్రకారం..246 మంది దేశీయ క్రికెటర్లు,,163 మంది విదేశీ క్రికెటర్లతో కలుపుకుని మొత్తం 409 మంది మహిళా క్రికెటర్లను ఆయా ఫ్రాంచైజీలు దక్కించుకునే అవకాశం ఉంది.. భారత క్రికెటర్ స్మృతి మంధానను ఆర్సీబీ రూ.3.4 కోట్లకు దక్కించుకుంది. నటాలీ సివర్ ను ముంబై జట్టు రూ.3.2 కోట్లకు కొనుగోలు చేసింది. ఆమె ఇంగ్లండ్ బ్యాటర్..ఆక్షన్ ఇంకా కొనసాగుతొంది..పూర్తి స్థాయి వివరాలు అందాల్సి వుంది..
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
This website uses cookies.