అమరావతి: టాటా గ్రూప్ మాజీ చైర్మన్ షాపూర్జీ-పల్లోంజీ గ్రూప్ ప్రస్తుత చైర్మన్ సైరస్ మిస్త్రీ (54) రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు..మహారాష్ట్ర ముంబయి సమీపంలోని పాల్ఘర్ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో సూర్యా నది వంతెన దగ్గర ఆయన కారు డివైడర్ను ఢీకొట్టడడంతో ప్రమాదం జరిగిందని పాల్ఘర్ ఎస్పీ వెల్లడించారు.మెర్సిడెస్ కారులో మిస్త్రీ అహ్మదాబాద్ నుంచి ముంబయి వెళ్తున్నట్లు తెలుస్తుంది.ప్రమాదం జరిగిన సమయంలో ఆయనతో సహా కారులో డ్రైవర్, మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారని,,మిస్త్రీతో పాటు మరో వ్యక్తి కూడా స్పాట్లోనే చనిపోయారని పోలీసులు వెల్లడించారు..గాయాలైన ఇద్దరిని,,చికిత్స నిమిత్తం పోలీసులు గుజరాత్లోని ఆస్పత్రికి తరలించారు..మిస్త్రీ మరణం పట్ల వ్యాపార, రాజకీయ వర్గాలు,,ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు..
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన…
అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
This website uses cookies.