అమరావతి: వాట్సాప్ మరో అడ్వాన్స్ డ్ ఫీచర్ బీటా వెర్షన్ ను త్వరలోనే వాట్సాప్ ప్రారంభించనుంది.‘కాల్ లింక్స్’ పేరుతో ప్రవేశ పెట్టనున్నఈ లింక్ ను గరిష్ఠంగా 32 మందికి షేర్ చేసి, దాని ద్వారా ఒకేసారి 32 మందితో వీడియో కాల్ లో మాట్లాడొచ్చు. వాట్సాప్ యాప్ లేని వారు కూడా ఈ లింక్ ద్వారా వీడియో కాల్ కు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందని ఫేస్ బుక్ గ్రూప్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ స్వయంగా ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ వెల్లడించారు.ఈ వారంలోనే ‘కాల్ లింక్స్’ ఫీచర్ ను ప్రయోగాత్మకంగా కొంతమంది వాట్సాప్ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఈ ఫీచర్ ను ఉపయోగించాలంటే వాట్సాప్ కొత్త వర్షన్ కు అప్ డేట్ కావాల్సి ఉంటుంది..
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో కచ్చితంగా ఓడిపోతారని, ఆయనను ఓడించి పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ…
అమరావతి: కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు అయిన ఉత్తరప్రదేశ్లోని అమేథి, రాయ్బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులపై కొనసాగుతున్న…
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
This website uses cookies.