హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు,ఎం.పీ బండి.సంజయ్ను మంగళవారం దాదపు అర్థరాత్రి 12.30 గంటల సమయంలో కరీంనగర్లో అరెస్టు చేసిన పోలీసులు భువనగిరి జిల్లా బొమ్మల రామారం పోలీస్ స్టేషన్కు తరలించారు.. మంగళవారం రాత్రి 11.35 హైదరాబాద్ నుంచి కరీంనగర్లోని జ్యోతినగర్లోని తన అత్తగారు మరణించడంతో,, కర్మకాండల కార్యక్రమంలో పాల్గొనేందుకు వారి నివాసానికి బండి సంజయ్ చేరుకున్నారు..అప్పటికే సిద్దంగా వున్న పోలీసులు,అయనను అరెస్ట్ చేశారు..తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అంటూ ప్రశ్నించిన బండికి,,పోలీసులు సమాధానం ఇస్తూ CRPC 151 సెక్షన్ క్రింద ఆరెస్ట్ చేస్తున్నట్లు చెప్పారు..బండి అరెస్ట్ వార్త తెలుసుకున్నబీజేపీ శ్రేణులు ఈ క్రమంలో భారీగా తరలిరావడంతో కొంత సేపు తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది..బుధవారం ఉదయం బండి.సంజయ్ ను వివిధ ప్రాంతాల్లో పోలీసుల వాహనల్లో తిప్పుతూ,,హనుమకొండ జిల్లా కోర్టు ముందుకు హజరు పర్చారు..
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్పై పోలీసులు కుట్ర కేసు నమోదు చేశారు..10th హిందీ పేపర్ వాట్సాప్ లో సంజయ్ మొబైల్ కు వచ్చిందని,,దింతో సంజయ్,రాష్ట్ర ప్రభుత్వంపై కుట్ర పన్నారని పోలీసులు సెక్షన్ 5 కింద కేసు వరంగల్ లో అయనపై కేసు నమోదైంది.
అర్ధరాత్రి తనను అరెస్టు చేయడంపై లోక్సభ స్పీకర్ కార్యాలయానికి బండి సంజయ్ ఫిర్యాదు చేశారు.. ఎలాంటి వారెంట్ లేకుండా అర్థరాత్రి తన ఇంట్లోకి అక్రమంగా చొరబడి అరెస్ట్ చేశారని స్పీకర్కు పంపిన ఫిర్యాలో పేర్కొన్నారు..
తెలంగాణలో పేపర్ లీకేజీ వ్యవహారం రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది..బండి సంజయ్ అరెస్టుపై బీజెపీ అధిష్టానం తీవ్రంగా పరిగణించింది..బండి సంజయ్ అరెస్టు గురించి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరాతీశారు.. ఈ మేరకు తెలంగాణ బీజేపీ నేతలతో జేపీ నడ్డా మాట్లాడారు.న్యాయపరమైన అవకాశాలను పరిశీలించాల్సిందిగా నాయకులకు సూచనలిచ్చారు.
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్పై…
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
This website uses cookies.