అమరావతి: జమ్ముకశ్మీర్ లో గురువారం పూంచ్ జిల్లా పరిధిలో భద్రతా బలగాలే లక్ష్యంగా ఉగ్రవాదులు ఆకస్మిక దాడులకు తెగబడ్డారు..జవాన్లు ప్రయాణిస్తున్న రెండు ఆర్మీ వాహనాలపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో వెంటనే ఆప్రమత్తమైన సైనికులు కూడా ఎదురుకాల్పులు జరిపారు..రాజౌరీ-థనామండ-సున్ కోటే మార్గంలోని సావ్నీ ప్రాంతంలో గురువారం మధ్యహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ ప్రారంభం అయిందని,, ఇంకా కొనసాగుతూనే ఉన్నదని అధికారులు వెల్లడించారు..ఈ ఉగ్రదాడిలో ముగ్గురు జవాన్లు అమరులు కాగా మరో ముగ్గురు గాయాలపాలయ్యారని తెలిపారు..బుప్లియాజ్ ప్రాంతంలో ఉగ్రావాదులు వున్నట్లు సమాచారం మేరకు భధ్రత దళవాలు బుధవారం రాత్రి నుంచి పరిసర ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టిందని రక్షణశాఖ ప్రతినిధి తెలిపారు..ఈ కాల్పుల సంఘటన గురించి సమాచారం అందగానే అధికారులు సంఘటనా స్థలానికి అదనపు బలగాలను తరలించారు.
నెల్లూరు: మూడు నెలల్లో...7 వేలను ఇళ్లను తిరిగి...ప్రజల కష్టాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నానని...వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని...మాజీ…
అమరావతి: రాష్ట్రంలో మంగళవారం పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది..సాయంత్రం ఏలూరు, విజయవాడ, గుంటూరుతో పాటు పలు…
అమరావతి: సార్వత్రిక ఎన్నికల సమరంలో 3వ విడత పోలింగ్ స్వల్ప ఉద్రిక్తతలు మినహా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తియింది..3వ విడత…
నెల్లూరు: త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర…
అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ చేతులు…
అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను…
This website uses cookies.