అమరావతి: 75వ స్వాతంత్య్ర దినొత్సవ వేడుకల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి పిలుపునిస్తూ,,ఇంటిపై జాతీయ జెండాను ఎగుర వేయాలని దేశ ప్రజలకు సూచించింది..జాతీయ పతాకాల అమ్మకాల్లో పోస్టల్ శాఖ పది రోజుల్లో కోటి జెండాలను విక్రయించింది..పోస్టాఫీసులో ఒక్కో జెండాకు రూ.25 చొప్పున పోస్ట్లల్ శాఖ అందచేస్తుంది..దేశ వ్యాప్తంగా 1.5 లక్షల పోస్టాఫీసుల ద్వారా కోటీ త్రివర్ణ పతాకాలను అమ్మినట్లు కేంద్ర కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.. ఇందులో ఆన్ లైన్ ద్వారానే 1.75 లక్షలకు పైగా జెండాలను విక్రయించినట్లు పేర్కొంది.. దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా త్రివర్ణ పతకాన్ని బుక్ చేసుకుంటే వారికి ఉచితంగా డెలివరీ చేస్తామని,,దేశవ్యాప్తంగా 4.2 లక్షల మంది పోస్టల్ ఉద్యోగులు,,ఆయా నగరాలు, పట్టణాలు, గ్రామాలు, సరిహద్దు ప్రాంతాలు, జిల్లాలతో పాటు పర్వత గిరిజన ప్రాంతాలలో “హర్ ఘర్ తిరంగ” సందేశాన్ని ప్రచారం చేశారు..
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్పై…
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
This website uses cookies.